ఇండియాలో పెట్రోల్ ఎస్‌యువి లాంచ్ చేసిన నిస్సాన్

నిస్సాన్ బ్రాండ్ తన పెట్రోల్ ఎస్‌యువిని భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎస్‌యువి విభాగంలో నిస్సాన్ పెట్రోల్ ఒక ఐకానిక్ మోడల్. ఈ కొత్త నిస్సాన్ పెట్రోల్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.. !

ఇండియాలో పెట్రోల్ ఎస్‌యువిని లాంచ్ చేసిన నిస్సాన్

నిస్సాన్ పెట్రోల్ చాలా సంవత్సరాలుగా అనేక మార్పులకు గురవుతూనే ఉంది. చివరికి ప్రధాన నవీకరణ 2019 లో జరిగింది. నిస్సాన్ 2019 లో పెట్రోల్‌కు ఫేస్ లిఫ్ట్ ఇచ్చింది. ఇది మునుపటి కంటే ఆధునికంగా మరియు ఆకర్షణీయంగా ఉంది.

ఇండియాలో పెట్రోల్ ఎస్‌యువిని లాంచ్ చేసిన నిస్సాన్

నిస్సాన్ పెట్రోల్ ఎస్‌యువి ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉంది. అందుబాటులో ఉన్న నిస్సాన్ రైట్-హ్యాండ్ డ్రైవ్ వెర్షన్ మాత్రమే ఉంది. ఇది ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా వంటి దేశాలలో అమ్మకానికి ఉంది.

ఇండియాలో పెట్రోల్ ఎస్‌యువిని లాంచ్ చేసిన నిస్సాన్

నిస్సాన్ చాలా పెద్ద ఎస్‌యువి, దీని పొడవు 5 మీటర్లకు పైగా ఉంటుంది అంతే కాకుండా 2 మీటర్ల వెడల్పుతో పాటు, చాలా విశాలమైన క్యాబిన్‌ కూడా ఉంటుంది. ఈ ఎస్‌యువిలో మూడు వరుసలలో ప్రయాణీకులు కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుంది.

ఇండియాలో పెట్రోల్ ఎస్‌యువిని లాంచ్ చేసిన నిస్సాన్

సిబియు యూనిట్‌గా భారతదేశంలో ప్రవేశపెడితే ఎస్‌యువి అదే 5.6 లీటర్ వి 8 పెట్రోల్ ఇంజిన్‌ కలిగిఉంటుంది. ఇది 405 బిహెచ్‌పి మరియు 560 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఏడు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్ కి జతచేయబడుతుంది. ఇది యుఎఇ మార్కెట్లో చిన్న 4.0 లీటర్ వి 6 పెట్రోల్ కూడా ఉంది.

ఇండియాలో పెట్రోల్ ఎస్‌యువిని లాంచ్ చేసిన నిస్సాన్

ప్రీమియం ఎస్‌యువిలో అప్డేటెడ్ ఫీచర్స్ ఉంటాయి, మరియు సరైన భద్రతా లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఈ కొత్త నిస్సాన్ పెట్రోల్ ఇండియన్ మార్కెట్లో ద్రువీకరించినట్లైతే దీని ధర అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు దీని ధర రూ. 1 కోటి నుంచి 1.5 కోట్ల రూపాయల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

ఇండియాలో పెట్రోల్ ఎస్‌యువిని లాంచ్ చేసిన నిస్సాన్

భారతీయ మార్కెట్లో ఐకానిక్ ఎస్‌యువిని ప్రవేశపెట్టడం కూడా ఈ బ్రాండ్‌ అమ్మకాలను పెంచడానికి సహాయపడుతుంది. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో నిస్సాన్ భారతదేశంలో సరైన సమయానికి అడుగు పెట్టడానికి చాలా కష్టమవుతుంది.

MOST READ:కరోనా బాధితుల సహాయం కోసం ఇండియన్ ఆర్మీ మాడిఫై చేసిన బస్

ఇండియాలో పెట్రోల్ ఎస్‌యువిని లాంచ్ చేసిన నిస్సాన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం.. !

నిస్సాన్ పెట్రోల్ ఎస్‌యువికి సంబంధించి ప్రస్తుతం సంస్థ నుండి అధికారిక ప్రకటన లేదు. నిస్సాన్ పెట్రోల్ ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన తరువాత టయోటా ల్యాండ్ క్రూయిజర్ మరియు లెక్సస్ ఎల్ఎక్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కొత్తగా రాబోతున్న ఈ ఎస్‌యువి వినియోగదారులకు చాలా అనుకూలంగా మరియు చాలా ఆకర్షణీయంగా ఉంటుందని ఆశించవచ్చు.

MOST READ:న్యూ హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ : ధరలు & ఇతర వివరాలు

Most Read Articles

English summary
Nissan Patrol SUV India Launch On The Cards? Could Rival The Toyota Land Cruiser. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X