Just In
- 7 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 10 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 12 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 16 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నిజంగా ఈ పెళ్లి కొడుకు అదృష్టవంతుడే, ఎందుకో మీరే చూడండి
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఒక ముఖ్యమైన సంఘటన. సాధారణంగా అందరూ తమ వివాహం గురించి భిన్నమైన కలలు కంటూ ఉంటారు. ఆ విధంగానే వారు వివాహం చేసుకోవాలని ప్రణాళికలు కలిగి ఉంటారు. భారతదేశంలో వివాహానికి చాలా నెలల ముందు నుంచే సన్నాహాలు చేయడం ఆనవాయితీ.
భారతీయ సంస్కృతిలో వివాహానికి సంబంధించిన అనేక ఆచారాలు ఉన్నాయి. భారతీయ సంస్కృతి ప్రకారం వివాహమనే ఘట్టం చాలా మధురమైన సంఘటనగా నిలిచిపోతుంది. ఇందులో భాగంగానే ఊరేగింపు వంటివి కూడా ఉంటాయి. పెండ్లికుమారుడికి మరియు పెళ్లి కూతురికి ఈ వివాహం చిరస్మరణీయమైనది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేయబడింది. భారతదేశంలో చాలా వివాహాలు ఏప్రిల్ - మే నెలల్లో జరుగుతాయి. గత సంవత్సరం వరకు వివాహలు చాలా పెద్ద మొత్తంలో జరిగాయి. వివాహ ఊరేగింపులో వందలాది మంది డాన్స్ చేయడం మరియు పాటలు పాడటం వంటివి కోలాహలంగా చేస్తూ ఉంటారు.
MOST READ:లాక్డౌన్లో ఎమ్మెల్యే స్టిక్కర్ తో పట్టుబడ్డ యువకుడు, చివరికి ఏమైందంటే ?
కరోనా లాక్ డౌన్ లో అక్కడక్కడా అరుదుగా వివాహాలు కూడా ఎలాంటి ఆడంబరాలు లేకుండా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ఒక అపశృతు జరిగింది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
ఢిల్లీ లో జరిగిన ఒక వివాహంలో వరుడు ఒక కారులో కూర్చుని బయలుదేరాడు. కాని అకస్మాత్తుగా వరుడు కూర్చున్న కారులో మంటలు చెలరేగాయి. మంటలు కనిపించిన వెంటనే డ్రైవర్ కారుని ఆపివేశాడు. ఢిల్లీలోని సరితా విహార్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
MOST READ:గొప్ప మనసును చాటుకున్న హీరో అజిత్, ఇంతకీ ఏం చేసాడో తెలుసా ?
ఢిల్లీలో జరిగిన ఈ సంఘటనలో వరుడు తన పెళ్లికి అలంకరించిన తన కారులో వెళుతున్నాడు. వరుడు భూపేంద్ర తన హ్యుందాయ్ ఐ 20 కారులో తన స్నేహితుడితో ప్రయాణిస్తున్న మనం ఇక్కడ చూడవచ్చు. లాక్ డౌన్ కరంగా రహదారిపై ఇతర వాహనాలు లేవు. రోడ్డు మధ్యలో కారు మంటల్లో ఉన్నట్లు పెట్రోలింగ్లో ఉన్న ఇద్దరు పోలీసులు గమనించారు.
భూపేంద్ర, అతని స్నేహితుడు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కొద్ది క్షణాల్లో కారు మొత్తం మంటలు చెలరేగాయి. రహదారిపై ట్రాఫిక్ లేకపోవడంతో పోలీసులు త్వరగా కారు వద్దకు వచ్చారు.
MOST READ:2020 స్కోడా కరోక్ ఎస్యువి : ఒకే వెర్షన్ 6 కలర్స్
అతను జియోడెసిక్ వెడ్డింగ్ సూట్, అలాగే మాస్కు కూడా ధరించాడు. పోలీసుల విచారణలో వారు ఓఖ్లా ప్రాంతానికి వెళుతున్నట్లు గుర్తించారు. అప్పుడు కారు సరితా విహార్ సమీపంలో మంటలు చెలరేగాయి. పోలీసులు వరుడు మరియు అతని స్నేహితుడిని తమ కారులో వివాహం జరిగే ప్రాంతానికి తీసుకెళ్లారు. కారు మంటలకు కారణమేమిటో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.