Just In
- 1 hr ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 3 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 3 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
- 4 hrs ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
Don't Miss
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Movies Yuva Movie Collections పునీత్ రాజ్కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. యువ మూవీకి రికార్డు కలెక్షన్లు
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
అకడమిక్ సిలబస్ లో చేరనున్న ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ ; ఎక్కడో తెలుసా ?
భారతదేశంలో రోజు రోజుకి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా రాజస్థాన్ ప్రభత్వం మోటారు ట్రాఫిక్ చట్టం 2019ను అమలు చేసింది. మోటారు ట్రాఫిక్ చట్టం 2019 ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానా పెంపును రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్వాగతించారు.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలంటే జరిమానాలు పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జరిమానాలు పెంచినట్లయితే ఖచ్చితంగా రోడ్డు నియమాలను పాటించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఈ విధంగా మేలు చేయడం జరిగింది.
రాజస్థాన్ ప్రభుత్వ ఉన్నతాధికారుల సంభాషణలో పాల్గొన్న ముఖ్యమంత్రులు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో రహదారి భద్రత అమలయ్యేలా చూడనున్నారు. చిన్న వయస్సు నుండే పిల్లలకు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పిస్తామని కూడా చెప్పారు.
MOST READ:టాటా నానో కారును ఢీ కొట్టి దెబ్బతిన్న హోండా సిటీ కార్ ; [వీడియో]
పాల ఉత్పత్తిదారులకు 15 వేల హెల్మెట్లను పంపిణీ చేయడానికి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం చర్యలు తీసుకుంది. జిల్లా స్థాయిలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో రహదారి భద్రతా కార్యకలాపాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రులు సూచించారు.
జిల్లా కేంద్రాల్లో డ్రైవింగ్ శిక్షణా సంస్థలను ప్రారంభిస్తామని చెప్పారు. అధిక-నాణ్యత గల హెల్మెట్లు ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద రేటును దదౌ 50% వరకు తగ్గించే అవకాశం ఉంటుంది.
MOST READ:ఇదే రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ స్థానాన్ని రీప్లేస్ చేసే మోడల్!
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గురించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, కావున వాటిని ప్రభుత్వాలు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను 50% తగ్గించడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని రవాణా శాఖ నిర్ణయించినట్లు రాజస్థాన్ రవాణా మంత్రి ప్రతాప్ సింగ్ ఖాచారివాస్ తెలిపారు. ప్రమాదాల నుండి ప్రజలను రక్షించడానికి రాష్ట్రంలో 2019 మోటారు వాహన చట్టం అమలుచేయబడుతోంది. రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లయితే రోడ్డు ప్రమాదాలను దాదాపు తగ్గించవచ్చు.
MOST READ:ఇలాంటివి కేవలం 19 కార్లను మాత్రమే తయారు చేస్తారు - వివరాలు