Just In
- 43 min ago హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- 2 hrs ago బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- 3 hrs ago జనరల్ టికెట్ ప్యాసింజర్స్తో ఫుల్ రష్గా రిజర్వ్డ్ కోచ్లు.. ప్రయాణికుడి కంప్లెయింట్, రైల్వే శాఖ సీరియస్
- 5 hrs ago ఫ్రీ బస్సులో వాటికి ప్రత్యేకంగా సీటు.. బామ్మ, మనవరాలికి షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
Don't Miss
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Movies స్కిట్ కోసం నాలుక కోసేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. షాక్లో జడ్జిలు!
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
లాక్డౌన్ లో కూడా భారీ అమ్మకాలను నమోదు చేసిన సోనాలికా ట్రాక్టర్.. కారణం ఇదే
సోనాలికా ట్రాక్టర్స్ తన మే నెల యొక్క అమ్మకాల నివేదికను విడుదల చేసింది. మే నెలలో మొత్తం 9,177 ట్రాక్టర్లు అమ్ముడయ్యాయని కంపెనీ తన నివేదికలో ప్రకటించింది. 2019 మే నెల్తో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో ట్రాక్టర్ల అమ్మకాలు 18.6% పెరిగాయి.
మే 2019 లో కంపెనీ 7,737 ట్రాక్టర్లను దేశీయ మరియు ఎగుమతి మార్కెట్లలో విక్రయించింది. ఋతుపవనాల ప్రారంభంతో దేశవ్యాప్తంగా వరి విత్తనాలు ప్రారంభమయ్యాయి. దీనివల్ల ట్రాక్టర్లకు డిమాండ్ పెరిగింది అని కంపెనీ తెలిపింది.
ట్రాక్టర్లకు మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో ఇతర వ్యవసాయ పరికరాలకు డిమాండ్ పెరిగింది. మే నెలలో కంపెనీ 1,537 ట్రాక్టర్లను ఎగుమతి చేసింది. లాక్ డౌన్ తరువాత, కంపెనీ మే నెలలో 85% నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించింది.
MOST READ:సెకండ్ హ్యాండ్ కార్ల కోసం వోక్స్వ్యాగన్ కొత్త స్కీమ్
జూన్ లో 100% తిరిగి ఆపరేషన్ ప్రారంభమైంది. గ్రీన్ అండ్ ఆరెంజ్ జోన్లలో కంపెనీ తన షోరూమ్లను ఓపెన్ చేస్తుంది. ట్రాక్టర్లు మరియు వ్యవసాయ పరికరాల తయారీలో ప్రముఖమైన మహీంద్రా మే నెలలో ట్రాక్టర్ అమ్మకాలలో 2% పెరుగుదల నివేదించింది.
మహీంద్రా ఈ ఏడాది మే నెలలో మొత్తం 24,017 ట్రాక్టర్లను విక్రయించింది. గత ఏడాది మే 2019 లో 23,539 ట్రాక్టర్లు అమ్ముడయ్యాయి. మీరు ఈ గణాంకాలను పరిశీలిస్తే, లాక్ డౌన్ తర్వాత కూడా వ్యవసాయ వాహనాల అమ్మకాలు మెరుగుపడ్డాయని ఇక్కడ చూడవచ్చు.
MOST READ:70 వేల లోపు కొనుగోలు చేయదగిన బెస్ట్ 5 మోటార్ సైకిల్స్.. మీకోసం
కారు అమ్మకాలు మాత్రం లాక్డౌన్ లో 80 నుంచి 90% వరకు తగ్గాయి. కానీ ట్రాక్టర్ అమ్మకాలు పెరిగాయి. మహీంద్రా ట్రాక్టర్ ఎగుమతులు తగ్గాయి, అయితే రాబోయే రోజుల్లో అమ్మకాలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది మే నెలలో 324 ట్రాక్టర్లను విదేశాలకు ఎగుమతి చేసింది. మే 2019 లో కంపెనీ 1165 ట్రాక్టర్లను విదేశాలకు ఎగుమతి చేసింది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఇతర దేశాలకు చేసిన ఎగుమతులు దాదాపు 72% తగ్గాయి.
MOST READ:నేనే నెంబర్ వన్.. భారత్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎమ్పివి