Just In
- 10 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 12 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 13 hrs ago
పూర్తి చార్జ్పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 13 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కరోనా నివారణకు 1,500 కోట్లు విరాళం ప్రకటించిన టాటా గ్రూప్స్
కరోనావైరస్ రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో దేశం మొత్తం లాక్ డౌన్ చేయబడింది. అంతే కాకుండా చాలా వాణిజ్య కార్యకలాపాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా చాలామంది సినీ పరిశ్రమవారు, ఆటో మొబైల్ కంపెనీలకు చెందిన వారు చాలా పెద్దమొత్తంలో విరాళాలను అందిస్తున్నారు.

ఆటో మొబైల్ తయారీ సంస్థలు కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రభుత్వాలకు మరియు వైద్య పరికరాలు తయారు చేసి ఇవ్వడంలో సహాయపడుతున్నాయి. దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సంస్థలలో ఒకటైన టాటా గ్రూప్ కూడా కరోనాతో పోరాడటానికి భారీగా విరాళం ప్రకటించింది.

టాటా సన్స్ మరియు టాటా ట్రస్ట్ కలిసి వైద్య సదుపాయాలను చేకూర్చడానికి భారీగా రూ. 1,500 కోట్లు విరాళాలను ప్రకటించారు. ఇది వెంటిలేటర్, ఫేస్ మాస్క్, టెస్టింగ్ కిట్ వంటి వాటిని తయారు చేయడంలో ఉపయోగిస్తారు. దేశంలోని ప్రముఖ ఆటో తయారీ సంస్థలలో ఒకటైన బజాజ్ గ్రూప్ కూడా రూ. 100 కోట్ల రూపాయల విరాళం ప్రకటించబడింది.

200 మందికి పైగా ఎన్జీఓలు ఆరోగ్య శాఖ డిమాండ్లను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్న టెస్టింగ్ కిట్, వెంటిలేటర్ మరియు ఐసియు యూనిట్లతో ఆరోగ్య సదుపాయాలను కల్పిస్తామని ప్రకటించారు.

బజాజ్ మాత్రమే కాదు, ఎంజి మోటార్ కంపెనీ రూ. 2 కోట్లు విరాళంగా ఇస్తే వైద్య సేవలకు అవసరమైన పరికరాల ఉత్పత్తిని ప్రారంభిస్తామని మహీంద్రా, మారుతి సుజుకి ప్రకటించాయి.

చైనాలో ప్రారంభమై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కరోనావైరస్ 6.30 మిలియన్లకు పైగా ప్రజలకు సోకింది మరియు 29,000 మందికి పైగా మరణించింది. అంతే కాకుండా రోజు రోజుకి మరింత ఎక్కువగా ఈ వైరస్ ప్రభావానికి లోనవుతునే ఉన్నారు. ఇప్పటికే ప్రపంచంలోని అన్ని దేశాలు కలిసి వైరస్ నివారణకు పోరాడటానికి కృషి చేస్తున్నాయి.
MOST READ:వైద్య పరికరాల తయారీలో నేనే సైతం అంటున్న మెర్సిడెస్ బెంజ్

దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ కూడా ఒక ప్రధాన నిర్ణయాన్ని ప్రకటించింది, త్వరలో 1 మిలియన్ (10 లక్షల) ఫేస్ మాస్క్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది.
MOST READ:కరోనాపై అవగాహన కల్పించడానికి కరోనా హెల్మెట్ ధరించిన పోలీస్