Just In
- 12 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 14 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 16 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 19 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Movies Karthika Deepam 2 నా బిడ్డకు దూరంగా ఉండు.. కార్తీక్కు దీప షాక్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కరోనా నివారణకు 1,500 కోట్లు విరాళం ప్రకటించిన టాటా గ్రూప్స్
కరోనావైరస్ రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో దేశం మొత్తం లాక్ డౌన్ చేయబడింది. అంతే కాకుండా చాలా వాణిజ్య కార్యకలాపాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా చాలామంది సినీ పరిశ్రమవారు, ఆటో మొబైల్ కంపెనీలకు చెందిన వారు చాలా పెద్దమొత్తంలో విరాళాలను అందిస్తున్నారు.
ఆటో మొబైల్ తయారీ సంస్థలు కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రభుత్వాలకు మరియు వైద్య పరికరాలు తయారు చేసి ఇవ్వడంలో సహాయపడుతున్నాయి. దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సంస్థలలో ఒకటైన టాటా గ్రూప్ కూడా కరోనాతో పోరాడటానికి భారీగా విరాళం ప్రకటించింది.
టాటా సన్స్ మరియు టాటా ట్రస్ట్ కలిసి వైద్య సదుపాయాలను చేకూర్చడానికి భారీగా రూ. 1,500 కోట్లు విరాళాలను ప్రకటించారు. ఇది వెంటిలేటర్, ఫేస్ మాస్క్, టెస్టింగ్ కిట్ వంటి వాటిని తయారు చేయడంలో ఉపయోగిస్తారు. దేశంలోని ప్రముఖ ఆటో తయారీ సంస్థలలో ఒకటైన బజాజ్ గ్రూప్ కూడా రూ. 100 కోట్ల రూపాయల విరాళం ప్రకటించబడింది.
200 మందికి పైగా ఎన్జీఓలు ఆరోగ్య శాఖ డిమాండ్లను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్న టెస్టింగ్ కిట్, వెంటిలేటర్ మరియు ఐసియు యూనిట్లతో ఆరోగ్య సదుపాయాలను కల్పిస్తామని ప్రకటించారు.
బజాజ్ మాత్రమే కాదు, ఎంజి మోటార్ కంపెనీ రూ. 2 కోట్లు విరాళంగా ఇస్తే వైద్య సేవలకు అవసరమైన పరికరాల ఉత్పత్తిని ప్రారంభిస్తామని మహీంద్రా, మారుతి సుజుకి ప్రకటించాయి.
చైనాలో ప్రారంభమై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కరోనావైరస్ 6.30 మిలియన్లకు పైగా ప్రజలకు సోకింది మరియు 29,000 మందికి పైగా మరణించింది. అంతే కాకుండా రోజు రోజుకి మరింత ఎక్కువగా ఈ వైరస్ ప్రభావానికి లోనవుతునే ఉన్నారు. ఇప్పటికే ప్రపంచంలోని అన్ని దేశాలు కలిసి వైరస్ నివారణకు పోరాడటానికి కృషి చేస్తున్నాయి.
MOST READ:వైద్య పరికరాల తయారీలో నేనే సైతం అంటున్న మెర్సిడెస్ బెంజ్
దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ కూడా ఒక ప్రధాన నిర్ణయాన్ని ప్రకటించింది, త్వరలో 1 మిలియన్ (10 లక్షల) ఫేస్ మాస్క్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది.
MOST READ:కరోనాపై అవగాహన కల్పించడానికి కరోనా హెల్మెట్ ధరించిన పోలీస్