Just In
- 51 min ago త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- 3 hrs ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 5 hrs ago JNCAP క్రాష్ టెస్ట్లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 5 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
Don't Miss
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Movies నాగార్జున ఇంటికి కోడలుగా రాబోతున్న మరో హీరోయిన్
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
190 ఏళ్ల అమృతాంజన్ వంతెనను కూల్చివేసిన మహారాష్ట్ర గవర్నమెంట్, ఎందుకో తెలుసా.. !
ముంబై మరియి పూణే ఎక్స్ప్రెస్వే సమీపంలో ఉన్న 190 ఏళ్ల అమృతాంజన్ బ్రిజ్డ్ కూల్చి వేశారు. దాదాపు 190 సంవత్సరాలుగా ఉన్న ఈ వంతెన ఇప్పుడు కూల్చి వేయడం జరిగింది. ఈ అమృతాంజన్ వంతెన కూల్చివేయడానికి గల కారణాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం.. !
దాదాపు 190 సంవత్సరాలు వాడుకలో ఉన్న అమృతాంజన్ వంతెనను ఆదివారం సాయంత్రం కూల్చివేసినట్లు మహారాష్ట్ర రాష్ట్ర రహదారి అభివృద్ధి సంస్థ (ఎంఎస్ఆర్డిసి) ఒక ప్రకటనలో తెలిపింది. బ్రిటిష్ యుగం నాటి ఈ వంతెన కూల్చివేత కోసం పేలుడు పదార్థాలను ఉపయోగించినట్లు కూడా ప్రకటించారు.
ఈ అమృతాంజన్ వంతెన 1830 జనవరిలో నిర్మాణాన్ని ప్రారంభించింది మరియు అదే సంవత్సరం నవంబర్లో వినియోగంలోకి వచ్చింది. సాధారణంగా అమృతాంజన్ వంతెన మహారాష్ట్రలోని దక్కన్ (కొండ) మరియు కొంకణ్ (తీర) ప్రాంతాలను అనుసంధానించడానికి ఉద్దేశించబడింది.
ప్రస్తుతం ముంబై నగరం నుండి పూణేకు వెళ్లే మార్గంలో ఖండాలా మరియు లోనావాలా హిల్ స్టేషన్లకు ప్రయాణాన్ని సులభతరం చేసింది ఈ అమృతాంజన్ వంతెన.
మహారాష్ట్ర రాష్ట్ర రహదారి అభివృద్ధి సంస్థ (ఎంఎస్ఆర్డిసి) యొక్క ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ, ఈ వంతెన కొంత కాలంగా ఉపయోగంలో లేదని, అంతే కాకుండా ఈ వంతెన స్థంబాలు వాహన రద్దీ కారణంగా అడ్డంకిగా మారాయని తెలిపారు. వాహన రాకపోకలకు ఇది చాలా సమస్యగా మారింది.
ముంబై-పూణే ఎక్స్ప్రెస్ వే లో 6 లైన్ల క్యారేజ్వేపై తీవ్రమైన ట్రాఫిక్ స్నార్ల్స్ ఉన్నాయి. ఈ విధంగా ఉండటం వల్ల చాలా ఎక్కువ ట్రాఫిక్ అయ్యే సమస్య కూడా ఉంది. కాబట్టి దీనిని ప్రస్తుతం వినియోగంలో లేదు కావున ఈ అమృతాంజన్ వంతెనను ఏప్రిల్ 4 నుంచి 14 మధ్యలో కూల్చి వేయడానికి ఎంఎస్ఆర్డిసికి రాయ్గడ్ జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చారు.
ప్రస్తుతం భారత్ లాక్ డౌన్ లో ఉన్న కారణంగా వాహనాల రాకపోకలు ఇప్పుడు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సమయంలో ఆదివారం సాయంత్రం పేలుడు పాదయ్రాతలను ఉపయోగించి దీనిని పేల్చి వేయడం జరిగింది. ఏది ఏమైనా ఎట్టకేలకు కరోనా లాక్ డౌన్ కూడా ఈ వంతెన కూల్చి వేయడానికి సహకరించింది.