Just In
- 6 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 6 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 7 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 9 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో పేర్కొన్న ముంబై ట్రాఫిక్ క్లియర్ వాహనం, ఇది
మహీంద్రా & మహీంద్రా ఆటోమొబైల్ గ్రూప్ అధ్యక్షుడు ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉండటం అందరికి తెలిసిందే. భారతీయులలో చాలామంది సొంత ఆవిష్కరణలను ఆవిష్కరిస్తారు. ఈ ఆవిష్కరణలను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో చాలా అభినందిస్తూ ఉంటారు.
ఇటీవల ఆనంద్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా డిఫెన్స్ వెహికల్ యూనిట్ ప్రెసిడెంట్ ఎస్పీ శుక్లా చేసిన ట్వీట్ను రీట్వీట్ చేశారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ మిషన్ ఆధ్వర్యంలో మహీంద్రా డిఫెన్స్ వెహికల్ యూనిట్ తయారుచేసిన యాంటీ మైనింగ్ వాహనాల గురించి ఎస్పీ శుక్లా ట్వీట్ చేశారు.
ఆనంద్ మహీంద్రా తన కంపెనీ ట్వీట్ను రీట్వీట్ చేసి డిఫెన్స్ వెహికల్ యూనిట్ను ప్రశంసించారు. మరియు ముంబై ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేయాడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని కొంత అపహాస్యం చేశారు.
MOST READ:లాక్డౌన్లో తండ్రికి కారు గిఫ్ట్ గా ఇచ్చిన కొడుకు [వీడియో]
ఈ యంత్రం చూడటానికి భారీగా ఉండటమే కాకుండా చాలా శక్తివంతంగా కూడా ఉంటుంది. ప్రపంచంలోని శాంతిని రక్షిస్తున్న మహీంద్రా రక్షణ బృందం గర్వించదగ్గ విషయం అని ఆయన తెలిపిన ట్వీట్లో పేర్కొన్నారు.
ఈ వాహనాలను రోడ్లపై నడపడానికి అనుమతించవచ్చని, ముంబైలోని ట్రాఫిక్ జామ్ లలో సులభంగా నడపవచ్చని కూడా ఆయన అన్నారు. ఈ ట్వీట్ను 1,500 కన్నా ఎక్కువ సార్లు రీట్వీట్ చేశారు, ఇప్పటివరకు 13,000 మందికి పైగా లైక్లు వచ్చాయి.
MOST READ:స్క్రాప్ మెటీరియల్తో లైట్ వెయిట్ బైక్ తయారు చేసిన 9 ఏళ్ల బాలుడు
మహీంద్రా పనితీరును ప్రజలు మెచ్చుకుంటున్నారు మరియు భారత కంపెనీలు అంతర్జాతీయ ఖ్యాతిని పొందుతున్నాయని వ్యాఖ్యానించారు. అదనంగా మహీంద్రా తమ కార్లను గురించి కూడా ప్రస్తావించారు.
మహీంద్రా యొక్క మార్క్స్ మ్యాన్ మరియు ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్ (ASLV)ను అనేక దేశాల సైన్యాలు ఉపయోగిస్తున్నాయి. ఈ వాహనాలు ల్యాండ్ మైన్స్, గ్రెనేడ్లు మరియు బుల్లెట్లను తట్టుకోగలవు. ఈ వాహనాలు ఎలాంటి యుద్ధంలోనైనా ఉపయోగించబడతాయి.
MOST READ:కూతుర్ని కారు షోరూమ్కు తీసుకెళ్తే 22 లక్షలు కట్టాల్సి వచ్చింది