Just In
- 2 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 4 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 7 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 9 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
Don't Miss
- News Arvind Kejriwal..జైల్లో కేజ్రీవాల్ తిన్నది మూడు మామిడిపండ్లే: ఈడీ చీప్ అభియోగాలు
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో పేర్కొన్న ముంబై ట్రాఫిక్ క్లియర్ వాహనం, ఇది
మహీంద్రా & మహీంద్రా ఆటోమొబైల్ గ్రూప్ అధ్యక్షుడు ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉండటం అందరికి తెలిసిందే. భారతీయులలో చాలామంది సొంత ఆవిష్కరణలను ఆవిష్కరిస్తారు. ఈ ఆవిష్కరణలను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో చాలా అభినందిస్తూ ఉంటారు.
ఇటీవల ఆనంద్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా డిఫెన్స్ వెహికల్ యూనిట్ ప్రెసిడెంట్ ఎస్పీ శుక్లా చేసిన ట్వీట్ను రీట్వీట్ చేశారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ మిషన్ ఆధ్వర్యంలో మహీంద్రా డిఫెన్స్ వెహికల్ యూనిట్ తయారుచేసిన యాంటీ మైనింగ్ వాహనాల గురించి ఎస్పీ శుక్లా ట్వీట్ చేశారు.
ఆనంద్ మహీంద్రా తన కంపెనీ ట్వీట్ను రీట్వీట్ చేసి డిఫెన్స్ వెహికల్ యూనిట్ను ప్రశంసించారు. మరియు ముంబై ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేయాడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని కొంత అపహాస్యం చేశారు.
MOST READ:లాక్డౌన్లో తండ్రికి కారు గిఫ్ట్ గా ఇచ్చిన కొడుకు [వీడియో]
ఈ యంత్రం చూడటానికి భారీగా ఉండటమే కాకుండా చాలా శక్తివంతంగా కూడా ఉంటుంది. ప్రపంచంలోని శాంతిని రక్షిస్తున్న మహీంద్రా రక్షణ బృందం గర్వించదగ్గ విషయం అని ఆయన తెలిపిన ట్వీట్లో పేర్కొన్నారు.
ఈ వాహనాలను రోడ్లపై నడపడానికి అనుమతించవచ్చని, ముంబైలోని ట్రాఫిక్ జామ్ లలో సులభంగా నడపవచ్చని కూడా ఆయన అన్నారు. ఈ ట్వీట్ను 1,500 కన్నా ఎక్కువ సార్లు రీట్వీట్ చేశారు, ఇప్పటివరకు 13,000 మందికి పైగా లైక్లు వచ్చాయి.
MOST READ:స్క్రాప్ మెటీరియల్తో లైట్ వెయిట్ బైక్ తయారు చేసిన 9 ఏళ్ల బాలుడు
మహీంద్రా పనితీరును ప్రజలు మెచ్చుకుంటున్నారు మరియు భారత కంపెనీలు అంతర్జాతీయ ఖ్యాతిని పొందుతున్నాయని వ్యాఖ్యానించారు. అదనంగా మహీంద్రా తమ కార్లను గురించి కూడా ప్రస్తావించారు.
మహీంద్రా యొక్క మార్క్స్ మ్యాన్ మరియు ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్ (ASLV)ను అనేక దేశాల సైన్యాలు ఉపయోగిస్తున్నాయి. ఈ వాహనాలు ల్యాండ్ మైన్స్, గ్రెనేడ్లు మరియు బుల్లెట్లను తట్టుకోగలవు. ఈ వాహనాలు ఎలాంటి యుద్ధంలోనైనా ఉపయోగించబడతాయి.
MOST READ:కూతుర్ని కారు షోరూమ్కు తీసుకెళ్తే 22 లక్షలు కట్టాల్సి వచ్చింది