కరోనా ఎఫెక్ట్ : ఇతరులు తమ రాష్ట్రంలోకి రాకుండా రోడ్డుపైనే గోడ నిర్మాణం

కరోనా వైరస్ వ్యాపించడం వల్ల భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించబడింది. ఈ లాక్ డౌన్ కారణంగా వాహనసేవలన్నీ రద్దుచేయబడ్డాయి. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రజలు బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర సమయాల్లో తప్ప బయటకు రాకూడదని అధికారులు అంలక్షలు విధించారు. ఈ కారణంగా ఒక రాష్ట్రంలోని ప్రజలు ఇతర రాష్ట్రాలలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కరోనా ఎఫెక్ట్ : ఇతరులు తమ రాష్ట్రంలోకి రాకుండా రోడ్డుపైనే గోడ నిర్మాణం

కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి మరియు లాక్ డౌన్ చర్యలను కఠినంగా విధించడానికి ఆంధ్ర సరిహద్దు వద్ద 7 అడుగుల గోడలను నిర్మించాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది.

కరోనా ఎఫెక్ట్ : ఇతరులు తమ రాష్ట్రంలోకి రాకుండా రోడ్డుపైనే గోడ నిర్మాణం

దేశంలో కరోనావైరస్ లాక్ డౌన్ మధ్య వాహనాల రాకపోకలను ఆపడానికి తమిళనాడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో రహదారులకు అడ్డంగా గోడను నిర్మించింది. దాదాపు 7 అడుగుల వరకు రహదారిపై గోడను నిర్మించింది. ఈ గోడను చిత్తూరు-గుడియతం రహదారిపై రెండు కీ ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్ల వద్ద నిర్మించారు.

MOST READ:భారత్ లో ప్రారంభం కానున్న నెక్జు మొబిలిటీ ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్స్

కరోనా ఎఫెక్ట్ : ఇతరులు తమ రాష్ట్రంలోకి రాకుండా రోడ్డుపైనే గోడ నిర్మాణం

ప్రస్తుతం భారతదేశంలో రెండవ దశ లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వాహనాల రాకపోకలను పూర్తిగా నిరోధించడానికి ఆంధ్ర సరిహద్దు వద్ద గోడలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.

కరోనా ఎఫెక్ట్ : ఇతరులు తమ రాష్ట్రంలోకి రాకుండా రోడ్డుపైనే గోడ నిర్మాణం

సరిహద్దు ప్రాంతాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి మరియు అవసరమైన సేవలను మినహాయించి వాహనాల కదలికను అనుమతించలేదు.

MOST READ:మంచులో చిక్కుకున్న అధికారిని రక్షించిన ఇండియన్ ఆర్మీ [వీడియో]

కరోనా ఎఫెక్ట్ : ఇతరులు తమ రాష్ట్రంలోకి రాకుండా రోడ్డుపైనే గోడ నిర్మాణం

కరోనా వైరస్ కేసులు మరింత పెరగకుండా ఉండటానికి చట్ట ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు ఇండియా టుడేకు ప్రకటించాయి.

కరోనా ఎఫెక్ట్ : ఇతరులు తమ రాష్ట్రంలోకి రాకుండా రోడ్డుపైనే గోడ నిర్మాణం

తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రెండూ ఇప్పటివరకు వెయ్యికి పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 1,885 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 1,097 కేసులు నమోదయ్యాయి.

MOST READ:ఇండియాలో 5 అత్యంత చీప్ & బెస్ట్ బిఎస్ 6 కార్లు

కోవిడ్ -19 రోగుల సంఖ్య ఆదివారం తమిళనాడులో 1,000 సంఖ్యను దాటాయి, తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల నుండి 60 మంది డిశ్చార్జ్ అయ్యారు.

కరోనా ఎఫెక్ట్ : ఇతరులు తమ రాష్ట్రంలోకి రాకుండా రోడ్డుపైనే గోడ నిర్మాణం

ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుదల కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు వివిధ జిల్లాల్లోని 231 మంది కరోనావైరస్ రోగులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని నివేదికలు తెలిపాయి.

MOST READ:పోర్స్చే ఓనర్ తో గుంజిళ్ళు తీయించిన పోలీసులు, ఎందుకో తెలుసా..?

Most Read Articles

English summary
Tamil Nadu builds walls at Andhra border to block vehicular movement amid lockdown. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X