Just In
- 1 min ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- 13 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 17 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 19 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
Don't Miss
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Movies ఇంద్రజకు చుక్కలు చూపించిన డైరెక్టర్.. భోరుమని ఏడ్చిన సీనియర్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆటో రిక్షాను కిరాణా షాపుగా మార్చిన ఆటో డ్రైవర్, ఎందుకో తెలుసా ?
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి దాదాపు అన్ని దేశాలలో లాక్డౌన్ అమలు చేయబడింది. దీని వల్ల అన్ని రకాల వ్యాపారాలు నిలిచిపోయాయి. ఈ కారణంగా లక్షలాది మంది నిరుద్యోగులుగా మారారు.
భారతదేశంలో లాక్డౌన్ 2020 మర్చి 24 నుండి అమలుచేయబడింది. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా మొత్తం రద్దు చేయబడింది. బస్సులు, ఆటోలు, ట్రైన్ సేవలు మరియు విమాన సేవలు కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. దేశ వ్యాప్తంగా చాలా మంది ఆటో, టాక్సీ డ్రైవర్లు రోజువారీ ఆదాయంపై జీవిస్తున్నారు. అకస్మాత్తుగా ఆటో మరియు టాక్సీ సేవలను నిలిపివేయడం వల్ల వీరికి ఆదాయం లేకుండా పోయింది.
లాక్ డౌన్ నేపథ్యంలో ఆదాయం కోల్పోయిన వారిలో అబ్దుల్ సమద్ ఒకరు. కోయంబత్తూరుకు చెందిన అబ్దుల్ సమద్ సుమారు 8 సంవత్సరాలుగా ఆటో నడుపుతున్నాడు. లాక్డౌన్లో వల్ల ఇతర ఆటో డ్రైవర్ల మాదిరిగానే అబ్దుల్ సమద్ కూడా చాలా ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు.
MOST READ:హోండా CT125 హంటర్ యొక్క కొత్త వీడియో, చూసారా !
సుమారు 2 నెలలు ఆటో నడపకపోవడంతో అబ్దుల్ సమద్కు ఆదాయం లేకుండా పోయింది. దీనిపై సంతృప్తి చెందని వారు తమ ఆటో నుండి ఆదాయాన్ని ఆర్జించాలను అనుకున్నారు. అతను తన ఆటోను మొబైల్ బాక్స్ షాపుగా మార్చి వాటర్ బాటిల్స్, స్నాక్స్ అమ్మడం ప్రారంభించాడు. ఈ విధంగా చేయాడం వల్ల అతడు దాని నుండి ఆదాయాన్ని పొందుతున్నాడు.
ఇప్పుడు ఆటో ట్రాఫిక్ అనుమతించబడింది. కరోనా వ్యాప్తి చెందుతుందనే భయంతో ప్రయాణీకులు ప్రజా రవాణా వాహనాల్లో ఎక్కువ ప్రయాణించడం లేదు. ఈ కారణంగానే ఆటో డ్రైవర్లు మునుపటిలా సంపాదించదానికి అవకాశం లేకుండా పోయింది.
MOST READ:ఆటో & టాక్సీ డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం, ఏంటో తెలుసా ?
ఈ కారణంగా అబ్దుల్ సమద్ తన ఆటోలో షాపింగ్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వారు ఆటో నడపడం ప్రారంభించారు. ప్రయాణీకులు లేనప్పుడు, ఆటో వెనుక కర్టెన్ పైకి ఎత్తి బాక్స్ స్టోర్ గా ఉపయోగిస్తాడు.
దీనిపై స్పందించిన అబ్దుల్ సమద్ మాట్లాడుతూ ఆటో రియర్ను బాక్స్ స్టోర్గా తయారు చేశారు. ఇది ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందిని కలిగించదు. అబ్దుల్ సమద్ యొక్క ఈ వీడియో డైలీమార్ట్యూబ్లో అప్లోడ్ చేయబడింది. ఈ రోజుల్లో ప్రజలు తమ సొంత వాహనాల్లో ప్రయాణించే అవకాశం ఉంది. ఆటో లేదా టాక్సీలపై ఆధారపడే వారు ఈ విధంగా ఆలోచించాలి.
MOST READ:ఎకోడ్రైవ్తో మీ ఇంటి వద్దకే కార్, సేల్ నుంచి డెలివరీ వరకూ అన్నీ ఆన్లైన్ లోనే!