Just In
- 59 min ago ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం.. అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!
- 3 hrs ago వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
- 3 hrs ago మితిమీరిన అభిమానం.. ఫ్యాన్స్ అత్యుత్సాహానికి విజయ్ కారు అద్దాలు ధ్వంసం, వీడియో వైరల్
- 5 hrs ago Ampere Nexus కశ్మీర్ టు కన్యాకుమారి 10,000 కి.మీ టెస్ట్ రైడ్ సక్సెస్.. ఇక ప్రత్యర్థి కంపెనీలకు వణుకే.!!
Don't Miss
- News ప్రధాని మోదీ ఎదుటే కాలు మీద కాలు వేసుకుని కూర్చొన్న టీడీపీ ఎమ్మెల్యే.. తరువాత రియాక్షన్ ఏమిటంటే..?
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
- Movies ఎమ్మెల్యేను, ఎంపీని ప్రశ్నించగలరా? రైతుబిడ్డను నిలదీస్తారా? హీరో శివాజీ ఫైర్
- Sports Shreyanka Patil: ఆటతోనే కాదు..అందంతోనూ క్లీన్ బౌల్డే!
నీటితో నడిచే ఇంజిన్ను కనుగొన్న యువ సైంటిస్ట్
నేడు ప్రపంచ వ్యాప్తంగా వాతావరణం మొత్తం కాలుష్యానికి గురవుతుంది. ఎందుకంటే టెక్నాలజీ మరియు డెవలప్మెంట్ అనే పేరుతో అడవులను నాసనమ్ చేస్తూ, ఫ్యాక్టరీలు నిర్మించడం వల్ల వాతావరణం ఊహకందని రీతిలో కాలుష్యానికి గురవుతుంది. ఇది మాత్రమే కాకుండా పెరుగుతున్న జనాభాతో వాహనాల వినియోగం కూడా పెరుగుతోంది. వాహనాలవల్ల కూడా కాలుష్యం జరుగుతోంది.
ఇప్పుడిప్పుడే మనదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయాలుగా, ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. ఇవి మాత్రమే కాకుండా కొంతమంది మేధావులలా తెలివితేటలవల్ల నీటితో నడిచే యంత్రాలు కూడా కనుగొనబడుతున్నాయి. ఈ విధానగా నీటితో నడిజె ఇంజిన్ ని కనిపెట్టాడు ఒక యువ సైంటిస్ట్. దీని గురించి మరిన్ని వివరాలు మీ కోసం..
బీహార్ రాష్ట్రంలోని కటియార్ జిల్లాకి చెందిన ఒక యువ సైంటిస్ట్ అయిన 'రిబమ్' నీటితో పనిచేసే ఇంజిన్ ని కనుగొన్నాడు. ఈ నీటితో నడిచే ఇంజిన్ వాళ్ళ పూర్తిగా వాతావరణానికి ఎటువంటి హాని జరగదు.
రిబమ్ తయారుచేసిన ఇంజిన్ శక్తిని పొందటానికి నీటిని మాత్రమే ఉపయోగిస్తుంది. ఈ ఇంజిన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లకంటే శక్తివంతమైనది. అంతే కాకుండా ఇది వాతావరణానికి కాలుష్య కారకం కాదు.
రిబమ్ తాన చేసిన అద్భుత సృష్టి గురించి డిడి న్యూస్ ఛానల్లో వివరించారు. తానూ చేసిన పరిశోధనకు కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా అమెరికా వంటి దేశాలలో కూడా ప్రశంసించబడ్డాడు.
రిబమ్ చేసిన పరిశోధనలకు మెచ్చి అమెరికా ప్రభుత్వం తన ఉన్నత చదువుకు పూర్తి ఖర్చును భాద్యతలను భరిస్తామని తెలిపింది. ఈ యువ శాస్త్రవేత్త కూడా తన ఉన్నత చదువుకి అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్ళడానికి ఆలోచిస్తున్నట్లు తెలిపాడు.
రిబమ్ తాను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పటి నుంచి క్లీన్ ఎనర్జీ ఫీల్డ్ తయారీ కోసం ప్రయతనాలు కొనసాగిస్తున్నాడు. ఈ ఇంజిన్ గురించి రిబమ్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇది నీటితో నడిచే హైడ్రో కెమికల్ ఇంజిన్ అని చెప్పారు.
ఈ ఇంజిన్ గురించి తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనిని ఉయోగించాలంటే ముందుగా నీటితో నింపాల్సి ఉంటుంది. ఈ విధంగా నీటిని నింపిన తరువాత ఇది శక్తిని విడుదల చేయడం ప్రారంభిస్తుంది. ఈ ఇంజిన్ వల్ల వాతావరణానికి ఎలాంటి హాని జరగదు.
నీటితో నడిచే ఈ ఇంజన్ డీజిల్, పెట్రోల్ ఇంజన్ల కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుందని రిబమ్ చెప్పారు. ఈ ఇంజిన్ను అభివృద్ధి చేసినందుకు ఈ యువకున్ని చాల మంది అభినందించారు.
రిబమ్ చేసిన ఈ పరిశోధన ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరిని ఆకర్షించింది. రిబమ్ పరిశోధన ఆటోమోటివ్ ప్రపంచంలో ఒక పెద్ద మార్పును తీసుకురానుంది. ఏది ఏమైనా ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప పరిశోధన చేసిన రిబమ్ అభినందనీయుడు.