Just In
- 2 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 5 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 7 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 15 hrs ago మారుతి స్విఫ్ట్ ధరలు పెరిగాయండోయ్!.. ఇప్పుడే తెలుసుకోండి
Don't Miss
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Sports ఐపీఎల్లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- News సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
రెండు బైకుల సహాయంతో ముందుకెళ్లిన కారు [వీడియో]
భారతదేశంలో చాలామంది చాలావరకు చాల పనులు తమంతట తామే చేసుకోవడం అలవాటు. కానీ కొన్ని పనులు తమకు తాముగా చేసుకోవడం కొంత ప్రమాదానికి గురిచేస్తుంది. దేశం మొత్తం కరోనా లాక్ డౌన్ సమయంలో ముంబై నగర వీధుల్లో అనేక కార్లు తిరుగుతున్నాయి.
ముంబైలోని అనేక నగరాల్లో లాక్ డౌన్ ఇప్పటికీ అమలులో ఉంది. ఈ కారణంగా అన్ని ప్రాంతాలలో కార్ రిపేర్ షాపులు వంటివి అందుబాటులో లేదు. ఈ పరిస్థితిలో కారు రిపేర్ అవడం వల్ల రహదారిలో వెళ్ళడానికి చాల కష్టమైంది. కానీ ముంబైకి చెందిన ఒక వ్యక్తి తనదైన మార్గంలో ఒక కొత్త ఉపాయం ఆలోచించాడు.
ఆ కార్ డ్రైవర్ చేసిన ఈ కొత్త ఐడియా దివాకర్ శర్మ ట్విట్టర్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో బైక్ రైడర్స్ మారుతి వాగన్ఆర్ కారును వెనుక నుంచి ముందుకు నెడుతూ గ్యారేజీకి తీసుకువెళతాడు.
MOST READ:ఎఎమ్జి ఇ 63ఎస్ ఫేస్లిఫ్ట్ కారుని ఆవిష్కరించిన మెర్సిడెస్ బెంజ్
ఏదైనా వాహనాన్ని ఈ విధంగా నెట్టడం చాలా ప్రమాదకరం. వాహనాలను నెట్టివేసేవారు కూడా గాయపడే అవకాశం ఉంది. ముంబైలో కంటే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉన్న నగరాల్లో ఇది మరింత ప్రమాదకరం.
ఈ వీడియోలో కారును నెడుతున్న కెటిఎం బైక్ మరియు స్కూటర్ రైడర్ హెల్మెట్ ధరించలేదు. రహదారిపై చాలా కార్లు ఉన్నాయి. ఇది ఇతర వాహనాల్లో ట్రాఫిక్ జామ్కు కారణమవుతుంది.
MOST READ:భారత్లో అడుగుపెట్టనున్న కొత్త సిఎఫ్ మోటో 300 ఎస్ఆర్ బైక్
ఈ వీడియోపై వ్యాఖ్యానించిన కొందరు దీనిని అద్భుతమైన సాహసం స్పందించారు. ఇది ఉత్తమ ప్రతిభలో ఒకటి. మరికొందరు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతదేశంలో రహదారి భద్రతను ఎక్కువగా నుసరించారు. రహదారి భద్రతలను సరిగ్గా పాటించకపోతే ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి రహదారి నియమాలను అనుసరించని వ్యక్తులపై ట్రాఫిక్ పోలీసులు ఎటువంటి జరిమానాలు విధించనందున ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి.
MOST READ:భారత్లో ట్రయంప్ టైగర్ 900 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు
కొద్ది రోజుల క్రితం కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలను 25% తగ్గించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ దృశ్యం మరియు ట్రాఫిక్ పోలీసుల వైఫల్యం వల్ల ఎప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి ప్రయత్నించాలి.
భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలలో సుమారు 1.5 లక్షల మంది మరణిస్తున్నారు. మార్చి 21, 2021 నాటికి ఈ గణాంకాలను 20-25% తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి వాణాదారులు తప్పనిసరిగా రహదారి నియమాలను పాటిచాలి. అప్పుడే ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
MOST READ:రాపిడ్ రెస్పాన్స్ మొబైల్ లాబొరేటరీ ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ?