Just In
- 1 hr ago కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- 15 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 16 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 18 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
Don't Miss
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
20 ఏళ్ళ బి.టెక్ అమ్మాయి ప్రాణం తీసిన గో-కార్టింగ్ సరదా.. ఎలాగో తెలుసా ?
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర శివార్లలో గుర్రంగూడ గో-కార్టింగ్ ప్లే జోన్లో ఓ 20 ఏళ్ల యువతి గో-కార్టింగ్ సరదా ఆమె ప్రాణం పోయేలా చేసింది. ఈ సంఘటన గుర్రంగూడలో ఉన్న హస్టెన్ గో-కార్టింగ్లో చోటుచేసుకుంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..
నివేదికల ప్రకారం గాయపడిన మహిళను నగరంలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన బిటెక్ విద్యార్థి శ్రీవర్షిణిగా పోలీసులు గుర్తించారు.
ఇన్స్పెక్టర్ ఎం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీవర్షిణి తన స్నేహితులతో కలిసి హస్టన్ గో-కార్టింగ్కు వెళ్ళింది. గో-కార్ట్ నడుపుతుండగా వాహనం బోల్తా పడింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందడంతో మీర్పేట పోలీసులు అక్కడకు వెళ్లగా, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
MOST READ:ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతున్న హోండా హైనెస్ సిబి 350 బైక్ ఫస్ట్ లుక్
బి.టెక్ ఫైనల్ ఇయర్ చదువుతోన్న శ్రీ వర్షిణి తన ఫ్రెండ్స్తో కలిసి సరదాగా ఎంజాయ్ చేసేందుకు అక్కడకి వెళ్లి, ప్లే జోన్లో ఉన్న కారులో కాసేపు రౌండ్స్ వేద్దాం అనుకుంది. ఓ యువకుడు కార్ డ్రైవింగ్ చేస్తుండగా శ్రీ వర్షిణి పక్కనే కూర్చుంది. అయితే కారు ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.
టైర్కు శ్రీ వర్షిణి తల వెంట్రుకలు చుట్టుకోవడంతో తల బలంగా నేలకు తగిలిందని, ఆమె పెట్టుకున్నహెల్మెట్ కూడా పగిలిపోయి తలకు తీవ్రంగా గాయమైందని ఫ్రెండ్స్ చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీ వర్షిణి మృతి చెందింది.
MOST READ:ఇండియాలో మెర్సిడెస్ బెంజ్ ఫుల్లీ-ఎలక్ట్రిక్ ఎస్యూవీ EQC లాంచ్ : ధర & ఇతర వివరాలు
అర్ధరాత్రి సమయంలో గో-కార్టింగ్ కు అనుమతి ఇవ్వడంపైన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గో-కార్టింగ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని శ్రీ వర్షిణి తల్లిదండ్రులు ఆరోపించారు. దీని నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Note: Images are representative purpose only.