కరోనా ఎఫెక్ట్ : వలస కార్మికులకు వసతిగా మారిన బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్

భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి దేశం మొత్తాన్ని లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ లాక్ డౌన్ కరోనావైరస్ వ్యాప్తిని నివారిస్తుంది. ఈ భయంకరమైన వైరస్ నివారణకు భారత ప్రభుత్వం చేపట్టిన 21 రోజుల లాక్ డౌన్ లో ప్రజలందరూ దీనికి మద్దతు ప్రకటిస్తూ ఇంట్లోనే ఉండాలి.

కరోనా ఎఫెక్ట్ : వలస కార్మికులకు వసతిగా మారిన బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్

కరోనా వైరస్ నివారణకు చేపట్టిన లాక్ డౌన్ వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలామంది పేద ప్రజలు సాధారణంగా పని చేసుకుని జీవనం సాగిస్తుంటారు. కానీ దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంటడం వల్ల చాలామంది ప్రజలకు పని లేకపోవడం వల్ల వలస కార్మికులందరూ తమ సొంత ప్రాంతాలకు తిరిగి ప్రయాణమవుతున్నారు.

కరోనా ఎఫెక్ట్ : వలస కార్మికులకు వసతిగా మారిన బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్

చాలామంది వలస కార్మికులు తమ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి పని చేసుకుంటూ జీవిస్తారు. సాధారణంగా చాలామంది బీహార్, ఉత్తరప్రదేశ వంటి రాష్ట్రాలనుంచి పనుల కోసం ఢిల్లీకి వెళ్తారు. లాక్ డౌన్ కారణంగా పనిలేకపోవడంతో వీరంతా వారి సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్ళడానికి సరైన రవాణా సదపాయాలు లేకపోవడం వల్ల కాలి నడకన తమ స్వగ్రామానికి ప్రయాణమయ్యారు.

కరోనా ఎఫెక్ట్ : వలస కార్మికులకు వసతిగా మారిన బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్

లాక్ డౌన్ లో భాగంగా నోయిడా కూడా పూర్తిగా లాక్ చేయడం వల్ల ఈ వలస కార్మికులు వారి స్వగ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా ప్రజలు తమ ఇళ్లకు తిరిగి రావడం అసాధ్యంగా మారింది.

కరోనా ఎఫెక్ట్ : వలస కార్మికులకు వసతిగా మారిన బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్

ఈ సందర్భంలో వారి భోజన మరియు గృహ ఏర్పాట్లు అక్కడే ఏర్పరచడం జరిగింది. ఇక్కడ ఉన్న అంతర్జాతీయ సర్క్యూట్లో ప్రజలందరికీ వసతి మరియు వసతి కల్పించబడుతుంది. అంతే కాకుండా కరోనా వైరస్ సోకినా ప్రజలను నిర్బంధించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

కరోనా ఎఫెక్ట్ : వలస కార్మికులకు వసతిగా మారిన బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్

ఇక్కడ ఉన్న కార్మికులను వారి ఇళ్లకు రవాణా చేయడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సుమారు 1000 బస్సులను ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు ఉన్న కఠినమైన పరిస్థితుల కారణంగా వారిని అక్కడే ఉంచాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది.

కరోనా ఎఫెక్ట్ : వలస కార్మికులకు వసతిగా మారిన బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్

కేంద్ర హోమ్ శాఖ ఉత్తర్వులను అనుసరించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జిపి స్పోర్ట్స్ సిటీని స్వాధీనం చేసుకుంది మరియు ఈ ప్రజలకు వసతి మరియు భోజన ఏర్పాట్లు చేసే పనిలో ఉంది.

కరోనా ఎఫెక్ట్ : వలస కార్మికులకు వసతిగా మారిన బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్

ఇప్పుడు కరోనా వైరస్ మరింత ఎక్కువగా విస్తరిస్తున్న తరుణంలో మరింత కఠిన చర్యలను తీసుకోవడం వల్ల కరోనా భారీ నుంచి సులభంగా బయట పడవచ్చు. కానీ లాక్ డౌన్ సమయంలో నియమాలను ఉల్లంఘించి బయట తిరిగినట్లైతే మాత్రం ఈ కరోనా మహమ్మారి నుంచి తప్పించుకునే అవకాశం లేదు.

More from DriveSpark

Article Published On: Tuesday, March 31, 2020, 11:26 [IST]
English summary
Buddh International Circuit will be used as quarantine facility. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+