1200 కి.మీ తన తండ్రిని సైకిల్ పై తీసుకువచ్చిన 15 ఏళ్ల అమ్మాయి

భారతదేశంలో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించిన కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించబడింది. ఈ విధంగా లాక్ డౌన్ ప్రకటించడం వల్ల సుదూరప్రాంతాలలో ఉండే వలస కూలీలు వారి స్వస్థలాలకు చేరుకోలేకపోయారు. కానీ కొంతమంది లాక్ డౌన్ తరువాత వలస కార్మికులు తమ స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారు. రవాణా సౌకర్యాలు లేనందున ప్రజలు తమ సొంత రవాణా వ్యవస్థల ద్వారా తమ స్వస్థలాలకు తరలివస్తున్నారు.

1200 కి.మీ తన తండ్రిని సైకిల్ పై తీసుకువచ్చిన 15 ఏళ్ల అమ్మాయి

లాక్ డౌన్ లో దేశవ్యాప్తంగా ప్రజా రవాణా నిలిపివేయబడింది. వలస కార్మికులను తిరిగి వారి ఇళ్లకు తీసుకురావడానికి ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేశారు. కానీ ప్రతి ఒక్కరూ దీనిని పొందడం లేదు. ఈ సదుపాయాన్ని పొందలేకపోతున్న పేద వలస కార్మికులు తమ స్వగ్రామాలకు తరలివస్తున్నారు.

1200 కి.మీ తన తండ్రిని సైకిల్ పై తీసుకువచ్చిన 15 ఏళ్ల అమ్మాయి

ఇదే నేపథ్యంలో బీహార్ కి చెందిన 15 ఏళ్ల బాలిక తన అనారోగ్య తండ్రిని దర్భంగా నుంచి ఢిల్లీ వరకు సైకిల్ పై తీసుకువచ్చింది. కోవిడ్-19 వైరస్ ఆమె తండ్రి జీవనోపాధి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి కాలికి గాయమైంది. కాబట్టి అతడు నడవలేకపోయాడు. ఈ కారణంగా ఆమె తన తండ్రిని సైకిల్‌పై తీసుకువచ్చింది.

1200 కి.మీ తన తండ్రిని సైకిల్ పై తీసుకువచ్చిన 15 ఏళ్ల అమ్మాయి

జ్యోతి అనే 15 ఏళ్ల అమ్మాయి తన తండ్రిని తిరిగి తన సైకిల్‌కు స్వస్థలానిఊరికి తీసుకు వచ్చింది. తండ్రి కుమార్తె మే 10 న దర్భంగా నుండి బయలుదేరారు. మొదట వారు బస్సులో ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు మరియు బస్ స్టాప్ చేరుకున్నారు. కానీ బస్సు ఛార్జీలను 6000 రూపాయలుగా నిర్ణయించారు. కానీ వారి వద్ద 600 మాత్రమే ఉన్నాయి.

1200 కి.మీ తన తండ్రిని సైకిల్ పై తీసుకువచ్చిన 15 ఏళ్ల అమ్మాయి

జ్యోతి 500 రూపాయలకు ఒక సైకిల్ కొనుక్కుంది. అప్పుడు ఆమెకు 100 రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆమె తన తదుపరి పర్యటన కోసం ఈ డబ్బును ఆదా చేసింది. ఆమె మరియు ఆమె తండ్రి హైవేలో పగలు మరియు రాత్రి ప్రయాణించారు.

1200 కి.మీ తన తండ్రిని సైకిల్ పై తీసుకువచ్చిన 15 ఏళ్ల అమ్మాయి

దీని గురించి మాట్లాడుతూ, వందలాది మంది కార్మికులు హైవేపై ప్రయాణించేటప్పుడు భయమేమీ లేదు కానీ వెనుక నుంచి వాహనాలు డీ కొంతాయేమో అని బయమేసింది చెప్పింది. ఈ ప్రయాణంలో వారు అక్కడక్కడా 2 - 3 గంటలు విశ్రాంతి తీసుకున్నారు.

1200 కి.మీ తన తండ్రిని సైకిల్ పై తీసుకువచ్చిన 15 ఏళ్ల అమ్మాయి

వారు ప్రయాణించే సమయంలో సహాయక శిబిరాలలో భోజనం చేసారు. తండ్రి-కుమార్తె యొక్క ఈ ప్రయాణం గురించి తెలుసుకున్న స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.

1200 కి.మీ తన తండ్రిని సైకిల్ పై తీసుకువచ్చిన 15 ఏళ్ల అమ్మాయి

ఈ అమ్మాయికి సహాయం చేయడానికి ఇప్పుడు చాలా మంది ముందుకు వచ్చారు. సైక్లింగ్ సమాఖ్య కూడా ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. లాక్ డౌన్ నేపధ్యంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇంత సాహసం చేసిన జ్యోతికి సైక్లింగ్ సమాఖ్య కూడా ఆహ్వానం పలికింది.

More from DriveSpark

Article Published On: Friday, May 22, 2020, 12:20 [IST]
English summary
15 year old girl brings injured father on cycle from Delhi to Bihar. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+