Just In
- 4 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 4 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 5 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 7 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హెల్మెట్లు లేకుండా ప్రయాణిస్తున్న వారిని ఆపకండి.....అని చెప్పిన ముఖ్యమంత్రి!
టూ వీలర్స్ రైడింగ్ చేసేటప్పుడు హెల్మెట్లు ధరించే నిర్బంధానికి వ్యతిరేకంగా కఠినమైన ప్రచారాలు చేయడం వల్ల ఇప్పుడు పుణె నగరం కొంత కాలం వార్తల్లో నిలిచింది. ఈ విషయం, వాస్తవానికి అనేక మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మరియు నగరానికి చెందిన ఇతర ప్రముఖ వ్యక్తులు ద్విచక్ర వాహనాన్ని రైడ్ చేసేటప్పుడు హెల్మెట్లు ధరించడాన్ని నిరసిస్తూ చేతులు కలిపారు.
ఇదే విషయమై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం పూణె పోలీసులను కలిసి సిసిటివి కెమెరాలను ఉపయోగించి నేరస్థులకు వారి ఇళ్లకు చలాన్లు పంపాలని కోరారు. హెల్మెట్ లేకుండా రోడ్లపై ప్రయాణించే ప్రజలను వేధింపులకు గురిచేయవద్దని సిఎమ్ అన్నారు.
ఆయన పూణెకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను సందర్శించిన తరువాత, ఆయన ఈ ప్రకటనను జారీ చేయరు.పూణేలో కొన్ని నెలల క్రితం పూర్తి స్థాయి హెల్మెట్ దహనకాండ జరిగింది, ఇది సమాజంలోని అన్ని రకాల ప్రజల నుంచి మద్దతు కూడగట్టడం జరిగింది. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ...
"పూణేకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు నన్ను కలుసుకొని పూణే పోలీసులు, హెల్మెట్లు ధరించి ప్రజలు ప్రయాణించాలి అనే సాకుతో ,వారిని వేధిస్తున్నారు అని, దీని వలన ప్రజలు చాలా ఇబందులకి గురి అవుతున్నారని చెప్పారు. అలాగే ముంబై మరియు నాగపూర్ లో,
పోలీసులు ట్రాఫిక్ నేరస్థులపై సిసిటివి నెట్ వర్క్ ఉపయోగించడం ద్వారా హెల్మెట్ లను ఉపయోగించని ద్విచక్ర రైడర్ లపై జరిమానాలు వేస్తున్నారు. పూణే పోలీసులు కూడా ఈ టెక్నాలజీని ఊఆయోగించడం వలన ఉల్లంఘులు తగ్గడం మరియు ప్రయాణీకులు హెల్మెట్లు ఉపయోగించడం జరుగుతుంది అని చెప్పారు.
నగర ట్రాఫిక్ పోలీసులు అమర్చిన సిసిటివి కెమెరాలు హెల్మెట్లు లేకుండా రైడింగ్ చేసే వారిని ఇట్టే పట్టుకోగలవు. ద్విచక్ర వాహనం యొక్క రిజిస్ట్రేషన్ ప్లేట్ ని స్పష్టంగా చూపించే ఒక చిత్రంని తీయగలవు, తరువాత ఈ-చలాన్ గా కన్వర్ట్ చేయబడి వారి ఏంటికి నేరుగా వస్తుంది.
Most Read: డాక్టర్ భార్య కోసం ల్యాంబోర్ఘిని హురాకాన్ కారు కొన్న భర్త
ఈ చలాన్లు ఆన్ లైన్ లో కూడా చెల్లించవచ్చు. ఇలా చెల్లించకపోతే మరియు ద్విచక్ర వాహన యజమాని తన ట్రాఫిక్ నేరాలకు చేస్తూ పోతే, ఈ చలాన్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఈ చలాన్లు చెల్లించడంలో విఫలం కావడం వల్ల వాహనం యొక్క లైసెన్స్ నిషేధానికి దారితీస్తుంది.
Most Read: ఆరు జిల్లాలలో డీజిల్ నిషేధం అంటున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ??
అందువలన, ఇది పూణేలో ప్రస్తుత పరిస్థితికి ఒక పరిష్కారంగా భావించవచ్చు. అయితే, ప్రజలు హెల్మెట్లు ధరించడానికి అంగీకరించడానికి మరియు అది అందించే భద్రతా ప్రయోజనాల గురించి అవగాహన కలిగి ఉంటే మాత్రమే అంతిమ పరిష్కారంగా లభిస్తుంది.
Most Read: భారతదేశపు అత్యంత విలాసవంతమైన బస్సు...దీనిని ఎప్పుడూ చూసిఉండరు!
పూణే తేమ వాతావరణం కూడా ఒక కారణంగా చెప్తున్నారు. హెల్మెట్ని ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యత అపారం మరియు ఇది జీవితానికి మరియు మరణానికి మధ్య తేడాను తెలుపుతుంది. తీవ్రమైన తల గాయాలు సాధారణంగా చాలా ద్విచక్ర వాహన ప్రమాద బాధితులు హెల్మెట్లు లేకుండా ప్రయాణించిన వారు, దీనిని అక్కడి ప్రజలు గుర్తించాలి.