Just In
- 33 min ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 14 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 16 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 18 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
Don't Miss
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Movies సుడిగాలి సుధీర్ అమ్మాయిల పిచ్చోడా? జబర్దస్త్ కమెడియన్ ఘాటుగా రియాక్షన్!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అమ్మకానికి ద్యుతీచంద్ బిఎమ్డబ్ల్యూ కార్, ఎందుకో తెలుసా ?
లాక్ డౌన్ వల్ల ప్రజలు మాత్రమే కాదు భారతదేశంలో ఉన్న ఆటగాళ్లతో సహా చాలా మంది ప్రభావితమయ్యారు. లాక్ డౌన్ కారణంగా భారత ప్రఖ్యాత రన్నర్ ద్యుతీచంద్ కూడా ఇబ్బందుల్లో పడ్డారు. నిధుల కొరత కారణంగా ద్యుతీచంద్ ట్రైనింగ్ కూడా తీసుకోలేకపోతోంది.
రాబోయే 2021 టోక్యో ఒలింపిక్స్కు ద్యుతీచంద్ సన్నాహాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఒలంపిక్స్ జరిగే వరకు ట్రైనింగ్ తీసుకోవడానికి డబ్బు కొరత కారణంగా తన బిఎమ్డబ్ల్యూ 3 సిరీస్ అమ్మడానికి నిర్ణయించుకుంది. ఈ కారును ద్యుతీచంద్ రూ. 30 లక్షలకు కొనుగోలు చేశారు.
దీనికి సంబంధించిన మీడియా నివేదికల ప్రకారం రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన ఈ కారు నిర్వహణ సమస్య ఏర్పడుతుంది, కారును ఆపడానికి స్థలం లేకపోవడంతో ఇప్పటికే ఇతర కార్లు చాలా వరకు అమ్ముడయ్యాయి.
MOST READ:స్పోర్ట్స్ కారు రూపం దాల్చిన మారుతి 800 కార్
2018 ఆసియా క్రీడల్లో ద్యుతీచంద్ రజత పతకం సాధించింది. టోక్యో ఒలింపిక్స్ ఈ ఏడాది జూలైలో జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ కారణంగా ఒలింపిక్స్ 2021 కి వాయిదా పడింది.
కరోనా వైరస్ కారణంగా గత కొన్ని నెలలుగా ఎటువంటి క్రీడలు జరగడం లేదు. ఇది అథ్లెట్లకు ఎటువంటి పోటీ మరియు స్పాన్సర్షిప్ లేకుండా మాత్రమే కాకుండా ఆదాయం కూడా లేకుండా చేసింది.
MOST READ:బుడతడు ఉపయోగించడానికి బుల్లి కారు తయారుచేసిన తండ్రి
దీని గురించి ద్యుతీచంద్ మాట్లాడుతూ, తానూ డైట్ కోసం లక్ష ఖర్చు చేశానని చెప్పారు. ట్రైనింగ్ కోసం ఒడిశా ప్రభుత్వం ఇచ్చిన నగదు బహుమతిని కూడా ఖర్చు చేశాను. ఒలింపిక్స్ వాయిదా పడిన తర్వాత నా శిక్షణకు నిధులు సమకూర్చడం కష్టమవుతోంది.
ద్యుతీచంద్ ఒరిస్సా మైనింగ్ కార్పొరేషన్లో ఉద్యోగం చేస్తున్నారు. ఇక్కడ ఈమెకు నెలకు రూ. 60,000 వేతనం పొందుతోంది. కానీ ఈ సంక్షోభ సమయంలో ఈ డబ్బు కూడా సరిపోవడం లేదు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో శిక్షణ పొందనందున వారికి నుండి ఎటువంటి సహాయం కూడా అందటం లేదు.
MOST READ:భారత్ - చైనా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ ఉపయోగించే బైక్స్
కరోనా వైరస్ ప్రభావం వల్ల తన ట్రైనింగ్ మరియు తన ప్రణాళికలను నెరవేర్చుకోవడానికి ఇప్పుడు కారు అమ్మడం తప్ప వేరే మార్గం లేదు. ఈ విషయాన్ని తాను చాలాసార్లు ఆలోచించానని ద్యుతీచంద్ చెప్పారు. బిఎమ్డబ్ల్యూ 3 సిరీస్ ద్రుతి చంద్ యొక్క మొదటి లగ్జరీ కారు. ఈ కార్లంటే ఆమెకు చాలా ఇష్టం.
ఒలింపిక్స్ గెలిచి డబ్బు సంపాదించిన తరువాత, మళ్ళీ లగ్జరీ కారు కొంటానని చెప్పాడు. ప్రస్తుతం వారి దృష్టి అంతా ఒలింపిక్స్ వైపు ఉంది. సాధారణంగా లగ్జరీ కార్ల తిరిగి అమ్మకం తక్కువ. ద్యుతీచంద్ కారుకు ఇప్పటికీ వారంటీ వ్యవధి ఉంది. ఈ కష్టకాలంలో ఉన్న రన్నర్కు ప్రభుత్వాలు సహాయం చేస్తాయా లేదా అనేది కూడా మనం చూడాలి.
MOST READ:సాహస యాత్రలు చేయాలనుకుంటున్నారా.. అయితే భారతదేశంలో అత్యంత ఎత్తైన మోటార్ రహదారులు ఇవే