Just In
- 35 min ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 55 min ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 2 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 3 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News తెలంగాణ జెన్కో, ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Movies The Goat Life Collections ఆడుజీవితం భారీ ఓపెనింగ్స్.. పృథ్వీరాజ్ సుకుమారన్కు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కొడుకు పరీక్ష రాయించడానికి 105 కి.మీ సైకిల్ పై తీసుకెళ్లిన తండ్రి
కరోనా వైరస్ అధికంగా వ్యాపిస్తున్న కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించబడింది. ఈ లాక్ డౌన్ సమయంలో ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. ఆటో, టాక్సీ మరియు బస్సు సర్వీసులు లేకపోవడం వల్ల వాహనాలు లేని కొంతమంది ప్రజలు కాలినడకన మరియు సైకిల్స్ లో ప్రయాణాలను సాగించిన కథనాలు ఇప్పటికే చాలా తెలుసుకున్నాం.
ఇటీవల కలలో తన కొడుకుని సప్లిమెంటరీ పరీక్షా రాయించడానికి ఒక తండ్రి ఏకంగా 105 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం..రండి.
మధ్యప్రదేశ్లోని ధార్ 38 ఏళ్ల శోభరం బస్సు, ఆటో లేకపోవడంతో ధార్కు సైకిల్ లో తన కొడుకుతో సైకిల్ పై ప్రయాణించాడు. శోభరం గ్రామం నుండి ధార్ దూరం 105 కిలోమీటర్లు. ధార్ చేరుకోవడానికి తనకు 2 రోజులు పట్టిందని శోభరం చెప్పారు. అతను ఇంటి నుండి బయలుదేరేటప్పుడు 3 రోజులు ఆహారం మరియు నీరు తీసుకున్నాడు. అతను తన కుమారుడితో కలిసి ఉదయం తన పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు.
MOST READ:సెక్యూరిటీ లేకుండా రోడ్ మీద బెంజ్ కారు డ్రైవ్ చేస్తున్న రతన్ టాటా [వీడియో]
బోర్డు సప్లిమెంటరీ పరీక్ష కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం 'నో స్టాపింగ్' అనే పథకాన్ని నడుపుతుంది, దీనిలో పిల్లలకు మొదటి సారి తప్పిన వారికి తిరిగి బోర్డ్ చేయడానికి ఈ అవకాశం కల్పించబడింది.
అతను సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోకపోతే, కొడుకు వచ్చే ఏడాది మళ్లీ పరీక్ష రాయడానికి అవకాశం ఉండదు. అతను తన కొడుకును ఎట్టి పరిస్థితులలోను వృథా చేయనివ్వలేదు, అందువల్ల ఎటువంటి సహాయం లభించకపోవడంతో, అతను సైకిల్ పై వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు.
MOST READ:మీకు తెలుసా.. సచిన్ టెండూల్కర్ మొదటి కార్, ఇదే
తన వద్ద మోటారుసైకిల్ లేదని, కొనడానికి డబ్బు లేదని శోభరం వివరించాడు. వారు సోమవారం ఉదయం ప్రయాణాన్ని ప్రారంభించారు, ఆ తర్వాత వారు విశ్రాంతి తీసుకోవడానికి మానవార్లో కొద్దిసేపు ఉన్నారు. మంగళవారం ఉదయం పరీక్ష ప్రారంభమయ్యే ముందు ఆయన ధార్ పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు.
ఏది ఏమైనా కరోనా చాలామంది ప్రజల జీవితాలని తలకిందులు చేసింది. చాలామంది ప్రజలు ఇప్పటికి కరోనా వల్ల చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు. త్వరలోనే ఈ కరోనా మహమ్మారికి విరుగుడు దొరుకుంటుందని ఆశిద్దాం..
MOST READ:భారత మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త టైర్ తయారీ సంస్థ... గందరగోళంలో ఉన్న ఇతర సంస్థలు