Just In
- 8 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 10 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 11 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 13 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మన హైదరాబాదులో ప్రాణం పోసుకున్న భారత దేశపు తొలి మేడియన్ ఇండియా రైలు "మేథా"
ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే సంస్థల్లో ఒకటిగా ఉన్న 164 ఏళ్ల ఇండియన్ రైల్వే చరిత్రలో తొలిసారిగా పూర్తి స్థాయిలో మేడిన్ ఇండియా రైలు పట్టాలెక్కింది. ఈ రైలు గురించి మరింత సమాచారం ఇవాళ్టి కథనంలో...
ఏప్రిల్
16,
1853
లో
స్థాపించబడి,
1951
లో
చిన్న
చిన్న
రైల్వే
శాఖలన్నింటిని
కలుపుకొని
ఇండియన్
రైల్వేగా
జాతీయం
చెంది
ప్రపంచంలోనే
అతి
పెద్ద
రైల్వే
సంస్థగా
ఆవిర్బవించిన
ఇండియన్
రైల్వే
యొక్క
మొట్టమొదటి
మేడిన్
ఇండియా
రైలు
గురించి
మరిన్ని
వివరాలు
నేటి
రైలు
సెక్షన్
ద్వారా
తెలుసుకుందాం
రండి...
కేంద్ర రైల్వే శాఖ మంత్రి గౌ,, శ్రీ సురేశ్ ప్రభు గారు భారతదేశపు మొట్టమొదటి మేడియన్ ఇండియా రైలు "మేధా"ను ముంబాయ్ వేదికగా జెండా ఊపి ప్రారంభించారు.
మేధా రైలును ఇండియన్ రైల్వే తమ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (IFC) చెన్నైలో తయారు చేసింది. ఇందులో స్పెషల్ త్రీ-ఫేస్ ప్రొపల్షన్ సిస్టమ్ను అందివ్వడం జరిగింది. గతంలో ఇండియన్ రైల్వే బాంబర్డైయర్ లేదంటే సైమెన్స్ సంస్థలకు చెందిన ఇఎమ్యులను వినియోగించేది.
దేశీయంగా తయారైన రైలు ద్వారా సుమారుగా 50 లక్షల అమెరికన్ డాలర్ల కరెన్సీన్ ఆదా అయ్యింది. సాధారణ రైలు కన్నా ఈ మేడిన్ ఇండియా రైలును 25 శాతం తక్కువ ధరతో తయారు చేసినట్లు తెలిసింది.
ఇంజన్, 12 కోచ్లతో పాటు ఈ మేధా రైలు పట్టాలెక్కడానికి రూ. 43.23 కోట్లు రుపాయలు మాత్రమే ఖర్చు చేసినట్లు ఇండియన్ రైల్వే తెలిపింది.
ఇదే వేదిక మీదుగా కేంద్ర రైల్వే మంత్రి అంత్యోదయ రైలును లోకమాన్య తిలక్ మరియు టాటా నగర్ల మధ్య జెండా ఊపి ప్రారంభించారు. రిజర్వేషన్ చేసుకోని ప్రయాణికులకు కూడా అదే తరహా సౌకర్యాలను కల్పిస్తూ ఈ సర్వీసును ప్రారంభించినట్లు సురేశ్ ప్రభు గారు తెలిపారు.
మేధా రైలులో అత్యంత శక్తివంతమైన మేడిన్ ఇండియా త్రీ-ఫేస్ ప్రొపల్షన్ సిస్టమ్ అందివ్వడం జరిగింది. హైదరాబాద్ ఆధారిత మేధా సర్వో డ్రైవ్ సంస్థ ఈ సిస్టమ్ను తయారు చేసింది. అందుకుగాను, ఈ రైలుకు మేధా అని పేరు పెట్టారు.
ప్రయాణం సమయంలో రైలు పెట్టెలు డ్యామేజ్కు గురికాకుండా ఇన్ బిల్ట్ సిస్టమ్ ద్వారా తక్కువ ప్రమాద రేటును నమోదు చేసేలా నిర్మించారు. ఈ రైలు గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
మొదటి శ్రేణి కోచ్లలో మెత్తటి కుషనింగ్ గల సీట్లను మరియు ద్వితీయ శ్రేణి కోచ్లలో స్టెయిన్ లెస్ స్టీల్ సీట్లను ఈ మేధా రైలులో అందివ్వడం జరిగింది.
స్టెయిన్ లెస్ స్టీల్ భోగీలలో సులభంగా ప్రక్కకు జరపడం మరియు తక్కువ బరువున్న డోర్లను, ఎల్ఇడి లైట్లు, అత్యుత్తమ ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్, జిపిఎస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లతో పాటు అత్యుత్తమ గాలి ప్రసరణ కోసం మోడ్యులర్ రూఫ్ మౌంటెడ్ ఫోర్స్ వెంటిలేషన్ సిస్టమ్ అందివ్వడం జరిగింది.