Just In
- 53 min ago కదిలే ఇంద్రభవనమా? ఏంటిది మరి!.. వీడియో చూడాల్సిందే
- 2 hrs ago కొత్తగా మారిన ప్రమాదానికి గురైన కారు - ఫిదా చేస్తున్న వీడియో!
- 2 hrs ago Fujiyama EV Classic రూ. 79,999 కే క్లాసిక్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 120 కి.మీ రేంజ్, బుకింగ్స్ ఓపెన్
- 17 hrs ago రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
Don't Miss
- Finance Gold Rate: షాకింగ్.. షాకింగ్.. షాకింగ్.. ఏకంగా రూ.4,600 పెరిగిన గోల్డ్.. ఒక్కరోజులోనే..
- News Telangana Governor: తెలంగాణ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్-తమిళి సై రాజీనామా ఆమోదం..!
- Sports PSL Final: ఉత్కంఠ పోరులో ఆఖరి బంతికి విజయం Video
- Technology ఆకట్టుకొనే డిజైన్, AI ట్రిపుల్ కెమెరా, 6.7 డిస్ప్లేతో మోటోరోలా స్మార్ట్ఫోన్.. విడుదల, సేల్ వివరాలు..!!
- Lifestyle ఈపాప చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ ఓ వింత రోగం తినరానివి తింటుంది! నా కూతుర్ని రక్షించండి!!
- Movies బ్రహ్మముడిని భారీ దెబ్బ కొట్టిన కార్తీక దీపం 2.. వంటలక్క, డాక్టర్ బాబు రీఎంట్రీతో అంతా ఛేంజ్!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
ఈ సొరంగ మార్గ నిర్మాణం జరిగితే 50 కి.మీ దూరం తగ్గుతుంది, అదెక్కడుందో తెలుసా ?
జమ్మూ మరియు శ్రీనగర్ జాతీయ రహదారి, కాశ్మీర్ను భారతదేశంలోని ఇతర నగరాలతో కలిపే ఏకైక రహదారి. ఈ హైవే అన్ని రకాల వాతావరణాలలో మన్నికైనదిగా నిర్మించబడింది. ప్రస్తుతం ఈ రహదారిని మరింత వెడల్పు చేసే పనులు జరుగుతున్నాయి.
ఈ రహదారిని ప్రస్తుతం నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ రహదారిపై బనిహాల్ మరియు ఖాజిగాండ్ మధ్య 8.5 కిలోమీటర్ల పొడవైన సొరంగం నిర్మిస్తున్నారు. ఈ సొరంగం నిర్మాణం జరిగితే దాదాపు జమ్మూ కాశ్మీర్ మధ్య దూరం 50 కి.మీ వరకు తగ్గుతుంది.
ఈ రహదారి నిర్మాణంతో దూరం తగ్గిన తరువాత ప్రయాణికులు చేరుకోవలసిన సమయం కూడా తగ్గుతుంది. ఈ జాతీయ రహదారిని వెడల్పు చేసే పనులు 2011 నుండి కొనసాగుతున్నాయి. పనులు ప్రారంభమైనప్పుడు దీనిని పూర్తి చేయడానికి ఐదేళ్ల గడువు కూడా ముందే నిర్ణయించారు.
MOST READ:టెక్నికల్ గురూజీ లగ్జరీ కార్లు & బైక్లు, ఎలా ఉన్నాయో చూసారా ?
త్వరలోనే ఈ రహదారి పనులు పూర్తవుతాయి. బనిహాల్ - ఖాజిగాండ్ మధ్య మార్గాలు మూసివేసిన రహదారులు ఎక్కువగా ఉన్నందున ఈ రహదారిని దాటడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ రహదారి రైడర్లకు మంచి అనుభూతిని కూడా కలిగిస్తుంది.
ఈ సమస్యను దూరం చేయడానికి జమ్మూ, శ్రీనగర్ ప్రయాణించే సమయాన్ని తగ్గించడానికి హైవే వెడల్పు చేయబడుతోంది. రహదారికి వచ్చే అన్ని అడ్డంకులను పరిష్కరించాలని కూడా ఆదేశించారు.
MOST READ:మరోసారి వైరల్ అయిన మహేంద్ర సింగ్ ధోని వీడియో : అదేంటో తెలుసా !
హైవే వెడల్పుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తయింది మరియు దాని నివేదికను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఐఐ) కు సమర్పించారు. ఈ ప్రాజెక్టు 1.5 సంవత్సరాలలో పూర్తవుతుందని ఎన్హెచ్ఏఐ తెలిపింది.
ప్రస్తుతం బనిహాల్ - ఖాజిగాండ్ సబ్ వే పూర్తయింది మరియు త్వరలో ప్రారంభించబడుతుంది. రాంబన్, బనిహాల్ కొండ ప్రాంతాల్లో 16 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ. 2,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అనేక ప్రధాన రహదారులు మరియు సబ్ వే లను నిర్మించే ప్రణాళికలు కూడా ఉన్నాయి.
MOST READ:మద్యం మత్తులో మహిళపై కారు నడిపిన పోలీస్ ఇన్స్పెక్టర్, తర్వాత ఏం జరిగిందంటే?
కొత్త రహదారులు మరియు సొరంగాల నిర్వహణ కోసం జాతీయ రహదారి 44 ను కాంట్రాక్టర్లకు కేటాయించారు. ఈ ప్రాంతాల్లోని అన్ని అడ్డంకులను అధిగమించి వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఏది ఏమైనా ఈ మార్గం పూర్తయిన తరువాత వాహనదారులు ప్రయాణించే దూరం చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది.