Just In
- 13 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 13 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 15 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 15 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అభినందించిన కమల్ హాసన్, ఎందుకో తెలుసా ?
భారతదేశంలో వాయు కాలుష్య స్థాయిలను తగ్గించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ కారణంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2021 బడ్జెట్లో స్క్రాపేజ్ విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం ప్రకారం, 15 సంవత్సరాల వాణిజ్య మరియు 20 సంవత్సరాల వయస్సు గల ప్రైవేట్ వాహనాలు తొలగించబడతాయి.
ఈ స్క్రాఫెజ్ పద్దతి మాత్రమే కాకూండా, పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాల్గొంటాయి. ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వం మిగతా రాష్ట్రాల కంటే ఒక అడుగు ముందుంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్విచ్ అనే ప్రచారాన్ని ప్రారంభించారు. కొత్త ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారుల కోసం ఈ ప్రచారం వివిధ రకాల ప్రత్యేక ఆఫర్లను అందిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికి ఎక్కువ మందిని ఆకర్షించడానికి ఇది సహాయపడుతుంది.
MOST READ:పాత వాహనాలను స్క్రాప్ చేస్తే ఇన్సెంటివ్స్; త్వరలోనే నోటిఫికేషన్
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం కూడా ప్రజా రవాణా వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఆరు నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించింది. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ను నటుడు, పీపుల్స్ జస్టిస్ సెంటర్ నాయకుడు కమల్ హాసన్ అభినందించారు.
నా స్నేహితుడు, మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 6 నెలల్లో ప్రభుత్వ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక రాయితీ కూడా ప్రకటించారు. దానిని అమలు చేయడానికి సన్నాహాలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ తన ట్విట్టర్ ఖాతాలో అభినందనలు.
MOST READ:ఈ వాహనంలో మనుషులకు మాత్రమే కాదు, కుక్కలకు కూడా లగ్జరీ ఫీచర్స్.. ఆ వాహనాన్ని మీరు చూసారా..!
కమల్ హాసన్ చేసిన ఈ ట్వీట్ అతని అభిమానులు మరియు పార్టీ కార్యకర్తలలో వైరల్ అయ్యింది. కమల్ హాసన్ అభిప్రాయం విరుద్ధమని చాలా మంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రైతుల పోరాటం కోసం మద్దతు తెలుపకుండా ఈ విధంగా చేయడం .
భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ కారణంగా వాతావరణ కాలుష్యం ఎక్కువవుతోంది. కానీ కాలుష్యం తగ్గించడానికి ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి దీనిని చాలా వేగంగా కొనసాగించడానికి అడుగులు వేస్తున్నారు.
MOST READ:సరికొత్త రూపంలోకి మారిన బెంట్లీ కాంటినెంటల్ జిటి [వీడియో]