Just In
- 24 min ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 2 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 3 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 5 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Movies నీకెంత బలుపు? ఆర్కే నాయుడుపై సీనియర్ నటి సీరియస్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఇది చూసారా.. మొబైల్ లైబ్రరీగా మహీంద్రా బొలెరో పిక్-అప్ ట్రక్
మహీంద్రా & మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా సాధారణంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు అన్న విషయం అందరికి తెలిసిందే, అతడు తన ట్విట్టర్లో ట్వీట్ల ద్వారా కొత్త వీడియోలను పంచుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఇటీవల ఆనంద్ మహీంద్రా ఆసక్తికరమైన విషయం గురించి ట్వీట్ చేశారు. ఈసారి మహీంద్రా బొలెరో వాహనం గురించి ట్వీట్ చేశాడు. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
మహీంద్రా బొలెరో కారు మొబైల్ లైబ్రరీగా మార్చబడింది. ఈ మొబైల్ లైబ్రరీని ప్రజలు ఉపయోగించుకోవచ్చు. ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారటమే కాకుండా దీనిని వేలాది మంది లైక్ మరియు రీట్వీట్ చేశారు. కొంతమంది ట్విట్టర్ వినియోగదారులు ఈ కారు ఓనర్ ని ప్రశంసించారు.
ఈ బొలెరో పిక్-అప్ వాహనంపై లైబ్రరీ నిర్మించబడింది. బొలెరో లైబ్రరీ చిత్రాన్ని పంచుకున్న ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ, ఈ బొలెరోలో లైబ్రరీని నిర్మించారు, ఇది నిజంగా కారు యొక్క ఉత్తమ ఉపయోగం.
MOST READ:సైక్లిస్టులు ఇలా చేస్తే భారీ జరిమానా తప్పదు.. ఎలాగో తెలుసా ?
ఈ చిత్రాన్ని లూధియానాలోని తన స్నేహితుడు మిన్నీ పంచుకున్నారు అని ఆనంద్ మహీంద్రా తెలిపారు. ఈ బొలెరో గురు గోవింద్ సింగ్ స్టడీ సర్కిల్కు చెందినవాడు. ఇతడే ఈ వాహనాన్ని లైబ్రరీగా మార్చారు.
గురు గోవింద్ సింగ్ స్టడీ సర్కిల్ యువకులను డిజిటల్ వరల్డ్ నుండి పుస్తకాలు చదవడానికి ఉద్దేశించినట్లు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ట్విట్టర్ వినియోగదారులు ఈ కారు యొక్క ఉద్దేశ్యాన్ని ప్రశంసించారు.
MOST READ:ఎట్టకేలకు భారత్లో అడుగుపెట్టిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ ; ధర & ఇతర వివరాలు
వాస్తవానికి, లైబ్రరీని మహీంద్రా బొలెరో పిక్-అప్ వాహనంపై నిర్మించారు. వాహనం వెనుక ఉన్న వస్తువుల క్యారియర్కు పుస్తకాల ర్యాక్ లు జతచేయబడతాయి. ఈ వాహనంలో స్లైడింగ్ బుక్ అల్మారాలు ఉన్నాయి. ఈ షెల్ఫ్లో ఎక్కువ స్థలం ఉపయోగించబడుతుంది. బుక్ షెల్ఫ్ స్లైడింగ్ను సులభంగా తొలగించి ఇంట్లో ఉంచవచ్చు.
ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్ వైరల్ అయింది. చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు డిజిటల్గానే కాకుండా పుస్తకాలు, గ్రంథాలయాల ద్వారా కూడా జ్ఞానాన్ని పొందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఈ కార్ ఓనర్ చేసిన ఈ పని నిజంగా ప్రశంసనీయమే కదా..?
MOST READ:కొత్త 2021 టొయోటా ఇన్నోవా క్రిస్టా బ్రోచర్ లీక్; అదిరిపోయే ఫీచర్లు..