Just In
- 10 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 11 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 12 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 13 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Sports SRH vs RCB: ఆ రెండు తప్పిదాలే మా ఓటమిని శాసించాయి: ప్యాట్ కమిన్స్
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కరోనా సోకినా ప్రాంతాలు తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఈ యాప్ మీ కోసమే
భారతదేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి ఎక్కువగా వ్యాపిస్తున్న కారణంగా చాలామంది ప్రజలు ఈ ప్రాణాంతకమైన ఈ వైరస్ భారిన పడ్డారు. అంతే కాకుండా చాలా మంది ప్రజలు ప్రాణాలను కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో కరోనా నివారణకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి.
ఇందులో భాగంగానే మ్యాప్ మై ఇండియా కోవిడ్ -19 సాధనాలను విడుదల చేసింది. లాక్ డౌన్ మూడవ దశ తర్వాత వ్యాపారాలను మళ్ళీ ప్రారంభించడానికి ఈ సాధనాలు సహాయపడతాయి. అదనంగా, దేశంలోని కరోనావైరస్ సోకిన ప్రాంతాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
ఈ సాధనాల సహాయంతో, ప్రజలు కరోనావైరస్ కేసులు ఎక్కువగా ఉండే ప్రాంతాలను నివారించవచ్చు. వీటి ద్వారా కొన్ని అవసరమైన ప్రాంతాల ఆధారంగా హెచ్చరికలను కూడా అందిస్తుంది. ఈ సమాచారాన్ని మ్యాప్ మై ఇండియా సీఈఓ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోహన్ వర్మ ప్రకటించారు.
ఈ టూల్స్ గురించి వివరిస్తూ, ఎపిఐ సూట్లోని మ్యాప్ మై ఇండియా కోవిడ్ -19 టూల్ మరియు పాన్ ఇండియా రూట్ అండ్ లొకేషన్ సేఫ్టీ అసెస్మెంట్ హైపర్లోకల్ స్థాయిలో కరోనా వల్ల కలిగే ముప్పును తెలియజేస్తుందని ఆయన అన్నారు.
MOST READ:హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ ఎలక్ట్రిక్ వెర్షన్ లో వస్తుందా, రాదా..?
కంపెనీల వారు మరియు వినియోగదారులు తమ వ్యాపార సమాచారం, కార్యాలయాలు, కార్యాలయ శాఖలు, దుకాణాలు, పంపిణీ మరియు పంపిణీ మార్గాలు వంటి కార్యకలాపాలను సులభంగా చూడగలరని ఆయన అన్నారు.
అదనంగా, మ్యాప్ మై ఇండియా మూవ్ యాప్ సమీపంలోని కరోనా వైరస్ టెస్టింగ్ సెంటర్, ఐసోలేషన్ సెంటర్ మరియు దేశంలోని ఎక్కడి నుండైనా చికిత్స సౌకర్యాల సమాచారాన్ని అందిస్తుంది. అంతే కాకుండా కుటుంబ సంక్షేమ శాఖ వెబ్సైట్తో అనుసంధానించబడింది.
MOST READ:రహదారి నిర్మాణానికి భారీ పెట్టుబడులు పెట్టనున్న కేంద్ర ప్రభుత్వం
ఈ సహాయంతో, మీరు మొత్తం దేశంలో కరోనావైరస్ సంక్రమణల సంఖ్యను తెలుసుకోవచ్చు. అదనంగా, మీరు దేశంలో ప్రస్తత కేసులు, రికవరీ కేసులు మరియు చనిపోయిన కేసుల గురించి పూర్తి సమాచారం కూడా పొందవచ్చు. ఇది పోలీసులకు వైద్య అధికారులకు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. ఎందుకంటే కరోనా బాధితులను సులభంగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది.