Just In
- 10 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 12 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 13 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 15 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- Movies Brahmamudi April 25th episode: కావ్య విషయంలో రుద్రాణికి షాకిచ్చిన కనకం.. రెచ్చగొడుతున్న రాహుల్
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సినీతారలను వెంబడించిన మీడియాపై విరుచుకుపడుతున్న పోలీసులు.. ఎందుకో తెలుసా ?
ఇటీవల డ్రగ్స్ కి సంబంధించి బాలీవుడ్ తారలపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) దర్యాప్తు చేస్తోంది. మీడియా హాజరైనప్పుడు పెద్ద సంఖ్యలో బాలీవుడ్ తారలు వేదికనుండి వెళ్లిపోయారు.
విచారణ పూర్తయిన తర్వాత బయటకు వచ్చే చాలా మంది తారలు మీడియాతో మాట్లాడరు. ఈ మేరకు బాలీవుడ్ తారలను వెంబడించడానికి ప్రయత్నిస్తున్న మీడియా యొక్క అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. తారలను వెంబడించడానికి ప్రయత్నిస్తే అటువంటి మీడియా వాహనాలను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు ముంబై పోలీసులు స్పష్టం చేశారు.
ఇలాంటి కార్యకలాపాలను పోలీసులు పర్యవేక్షిస్తున్నారని, బాలీవుడ్ తారలను వెంటాడుతున్న మీడియా వాహనాలను గుర్తించామని జోన్ 1 డీసీపీ సంగ్రామ్ సింగ్ నిశాందర్ తెలిపారు. ఇందులో న్యూస్ రిపోర్టర్ బాలీవుడ్ తారలను కెమెరా మరియు మైక్తో కారులో వెంటాడుతున్నట్లు మనం చూడవచ్చు.
MOST READ:సెప్టెంబర్ నెల టాప్ బైక్ న్యూస్.. వచ్చేసింది.. చూసారా !
ఈ వాహనాలు రియా చక్రవర్తి, దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ మరియు మరెన్నో కార్లను వెంబడించడంతో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రత్యక్ష ప్రసారం జరిగిన సందర్భంలో ఈ కార్లను నడుపుతున్న డ్రైవర్ల వీడియోలు వైరల్ అయ్యాయి.
జర్నలిస్టులు వేగంగా కదిలే కార్ల ద్వారా కూడా ప్రశ్నలు అడగడానికి వెంబడిస్తున్నారు. ఇలాంటి బహిరంగ రహదారులపై డ్రైవ్ చేస్తూ ఇలాంటి కార్యకలాపాలు జరపడం జట్టవిరుద్దం. ఈ విధంగా చేసినట్లయితే వారికీ జరిమానా విధించవచ్చు. అంతే కాకుండా వాహనాలు జప్తు చేయబడతాయని ఇప్పుడు డిసిపి హెచ్చరించింది.
MOST READ:భారతదేశంలో దయనీయ స్థితిలో ఉన్న రోల్స్ రాయిస్ లగ్జరీ కార్లు, ఇవే
ఎన్సిబి విచారణకు హాజరైన నటి దీపికా పదుకొనేను మీడియా వాహనాలు వెంబడించడంతో సంగ్రామ్ సింగ్ నిశాందర్ మీడియా సిబ్బందిని హెచ్చరించారు.
అనేక వాహనాలు దీపికా పదుకొనే కారును చాలా సేపు అనుసరించాయి మరియు ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నించాయి. నటుడు, నటి వాహనాలను వెంబడించడం వల్ల ఇలాంటి వాహనాలు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాయి. రోజు రోజుకి న్యూస్ చానళ్ళు పెరగడంతో వారిలో వారికీ చాలా పోటీ పెరుగుతోంది. ఈ క్రమంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.
MOST READ:2020 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 రివ్యూ : పెర్ఫామెన్స్, ఫీచర్స్ & ఇతర వివరాలు
మీడియా ఇలాంటి కార్యకలాపాలు జరపడం వల్ల ఇతరులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అయితే, ఇప్పుడు అలాంటి జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులు కఠినంగా హెచ్చరించారు.