Just In
- 40 min ago ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం.. అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!
- 3 hrs ago వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
- 3 hrs ago మితిమీరిన అభిమానం.. ఫ్యాన్స్ అత్యుత్సాహానికి విజయ్ కారు అద్దాలు ధ్వంసం, వీడియో వైరల్
- 4 hrs ago Ampere Nexus కశ్మీర్ టు కన్యాకుమారి 10,000 కి.మీ టెస్ట్ రైడ్ సక్సెస్.. ఇక ప్రత్యర్థి కంపెనీలకు వణుకే.!!
Don't Miss
- News జనంలోనే జగన్: నియోజకవర్గాల్లో సభలు.. అక్కడే బస
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- Technology Lava నుంచి కొత్త స్మార్ట్ ఫోన్! మార్చి 22 న లాంచ్,టీజర్ విడుదలైంది
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
- Movies ఎమ్మెల్యేను, ఎంపీని ప్రశ్నించగలరా? రైతుబిడ్డను నిలదీస్తారా? హీరో శివాజీ ఫైర్
- Sports Shreyanka Patil: ఆటతోనే కాదు..అందంతోనూ క్లీన్ బౌల్డే!
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
కరోనా ఎఫెక్ట్ : క్యాబ్లలో AC వాడకం నిషేధం, ఎందుకో తెలుసా !
కరోనావైరస్ సంక్రమణ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రజా రవాణాను ఉపయోగించినప్పుడు కొన్ని మార్గదర్శకాలను పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. క్యాబ్ లేదా టాక్సీలో ప్రయాణించేటప్పుడు ఎసి ఉపయోగించవద్దని సూచించారు. వెంటిలేషన్ సులభతరం చేయడానికి విండోస్ ఓపెన్ చేయాలనీ సూచించారు.
ఈ విధమైన నిబంధనల వల్ల క్యాబ్ సర్వీకులు ఉపయోగించుకోవచ్చు. దీనితో క్యాబ్ డ్రైవర్లు మరియు ప్రయాణీకులు ఊపిరి పీల్చుకుంటున్నారు. చాలా మంది క్యాబ్ ప్రయాణికులు ప్రయాణ సమయంలో ఎసిని ఆన్ చేయమని పట్టుబడుతున్నారు. క్యాబ్ డ్రైవర్లు కూడా ఎసి వినియోగించకుండా సర్వీసులను నడుపుతున్నారు.
ఎసి లేకపోవడంతో కారు లోపల వేడి పెరుగుతోంది మరియు క్యాబ్ డ్రైవర్లు మరియు ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగానే ప్రయాణం ప్రారంభమయ్యే ముందు ఎసిని ఆన్ చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.
MOST READ:ఇది హోమ్ మేడ్ లంబోర్ఘిని హురాకాన్ కార్
క్యాబ్ డ్రైవర్లు కస్టమర్లు లేకపోతే కొన్ని గంటలు ఎదురు చూడవలసి వస్తుంది. అంతే కాకుండా కొంతమంది కస్టమర్లు బుకింగ్లను రద్దు చేస్తారు. ఓలా మరియు ఉబెర్ కంపెనీలకు ఏవైనా సమస్యలు ఎదురైతే బుకింగ్లను రద్దు చేసే అవకాశాన్ని కల్పించాయి.
లాక్ డౌన్ మినహాయింపు ఉన్నప్పటికీ, వ్యాపారాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇంకా సమయం అవసరమని క్యాబ్ డ్రైవర్లు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయంతో ప్రజలు క్యాబ్లు, టాక్సీలు మరియు ఆటోలలో ఎక్కువగా ప్రయాణించరు.
MOST READ:భారత్లో లాంచ్ కానున్న ట్రయంఫ్ రాకెట్ 3 జిటి బైక్
లాక్ డౌన్ నుండి మినహాయింపు పొందిన తరువాత గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్లలోని నగరాల్లో వాణిజ్య కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. దేశీయ విమానాలు తిరిగి ప్రారంభమైన తర్వాత ఓలా భారతదేశంలోని 22 విమానాశ్రయాలలో క్యాబ్ సేవలను ప్రారంభించింది.
లాక్ డౌన్ వల్ల కలిగే నష్టాలను కొంతవరకు తొలగించడానికి 1,400 మంది ఉద్యోగులను తొలగించాలని ఓలా యోచిస్తోంది. లాక్ డౌన్ కారణంగా వ్యాపారం 95% పడిపోయిందని, ఆపరేషన్ కొనసాగించడానికి అనేక సమస్యలు ఉన్నాయని ఓలా ప్రస్థావించారు.