Just In
- 10 min ago టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- 2 hrs ago రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- 2 hrs ago జైలు నుంచి వచ్చాడు.. కోట్లు విలువ చేసే కారు కొన్నాడు - ఎవరో తెలుసా?
- 17 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
Don't Miss
- News రేపు కామద ఏకాదశి.. ఈ రాశులు పట్టుకుందల్లా బంగారమే
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Finance EPFO News: ఉద్యోగులకు గుడ్న్యూస్.. మారిన పీఎఫ్ విత్డ్రా రూల్స్.. ఎంతంటే..??
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Movies Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
టికెట్ బుకింగ్స్ రద్దు చేసిన ఇండియన్ రైల్వే, ఎందుకో తెలుసా ?
భారతదేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న కారణంగా జూన్ 30 వరకు బుక్ చేసుకున్న అన్ని సాధారణ రైలు టిక్కెట్లను భారత రైల్వే రద్దు చేసింది. సాధారణ రైలు రద్దు చేయబడిందని, త్వరలో బుకింగ్ డబ్బు తిరిగి చెల్లించబడుతుందని భారత రైల్వే ప్రకటించింది.
భారతీయ రైల్వేలు సాధారణ రైళ్లను రద్దు చేసినప్పటికీ, ప్రస్తుతం ఈ మార్గంలో నడుస్తున్న ప్రత్యేక రైళ్లు కొనసాగుతాయి. టిక్కెట్ల రద్దు ఈ రైళ్లపై ఎలాంటి ప్రభావం చూపదు. న్యూ ఢిల్లీ నుండి ప్రస్తుతం 12 ప్రత్యేక రైళ్లు ప్రయాణిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వలస కార్మికులు తమ స్వగ్రామాలలో చిక్కుకోవడంతో దేశవ్యాప్తంగా కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. సాధారణ ప్రజల కోసం ఢిల్లీ నుండి ప్రత్యేక రైళ్లు ప్రారంభించబడతాయి.
MOST READ:అద్భుతమైన రూపంలో రానున్న కాంటెస్సా కారు, చూసారా !
ఇప్పుడు సాధారణ రైలు మాత్రమే రద్దు చేయబడింది. ఈ రైళ్లకు బుకింగ్ ప్రారంభమైంది. జూన్ చివరి వరకు రైల్వేలు సాధారణ రైళ్లను నడిపే అవకాశం ఉండదు.
ఎక్స్ప్రెస్, ప్యాసింజర్, లోకల్ ట్రైన్లన్నీ మార్చి 25 నుంచి నిలిపివేయబడ్డాయి. ఈ సేవ ఇంకా ప్రారంభించబడలేదు. అనేక భద్రతా ప్రమాణాలతో ఈ నెల చివరి నాటికి సాధారణ రైలు సర్వీసును తిరిగి ప్రారంభించవచ్చని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ పుకార్లన్నీ బెడిసికొట్టాయి.
MOST READ:లాక్డౌన్ ఎఫెక్ట్ : 47 రోజులు కారులో నివాసం ఉన్న వ్యక్తి
ప్రత్యేక రైళ్ల మొదటి రోజున సుమారు 80,000 టికెట్లు బుక్ చేయబడ్డాయి, ఈ టికెట్ల ద్వారా సుమారు 16 కోట్ల రూపాయలు వసూలు చేయబడ్డాయి. ట్రావెల్ వెయిటింగ్ జాబితా మే 22 నుండి విడుదల అవుతుంది.
భారతదేశంలో లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకున్న వలస కార్మికులను మరియు లక్షలాదిమంది ప్రజలను స్వగ్రామాలకు చేరవేయడానికి రవాణా సేవలన్నీ రద్దు చేయబడిన కారణంగా వారు ఎక్కడికక్కడే నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
MOST READ:2020 మహీంద్రా థార్ లాంచ్ ఎప్పుడో తెలుసా !
కొత్త భద్రతా నిబంధనలతో త్వరలో ప్రజా రవాణా సేవను తిరిగి ప్రారంభిస్తామని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ప్రజా రవాణాను అనుమతించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో బయట ప్రాంతాలలో చిక్కుకున్న ప్రజలు తమ స్వస్థలాలకు చేరుకునే అవకాశం ఉంటుంది.