Just In
- 1 hr ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 3 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 6 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 8 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
Don't Miss
- News చేతిలో చెంబు ఎందుకు పెట్టావ్, లోక్ సభ ఎన్నికల్లో చెంబు రాజకీయాలు, దెబ్బకు వైరల్ !
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
లాక్డౌన్లో కొత్త సేవలను ప్రారంభించిన రాపిడో, అవేంటో తెలుసా ?
రాపిడోను భారతదేశపు అతిపెద్ద బైక్ టాక్సీగా పెరుగడించింది. అంతే కాకుండా ఇప్పుడు రాపిడో రాపిడో బాక్స్ అనే కొత్త సేవను ప్రారంభించింది. ఈ సేవ కింద వినియోగదారుల డిమాండ్ ప్రకారం అవసరమైన వస్తువులు పంపిణీ చేయబడతాయి.
రాపిడో పంపిణీ చేయనున్న నిత్యావసరాలలో ఆహారం, కిరాణా మరియు మందులు వంటి వున్నాయి. ప్రజలకు అత్యవసర సేవలను తీర్చడానికి రాపిడో ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ సేవను లాక్ డౌన్ కారణంగా ఇంటి నుండి బయటకు రాలేని వారి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు ఆహారం, కిరాణా మరియు మందులను పంపించాలనుకునే వ్యక్తులకు ఈ సేవ ఉపయోగపడుతుంది.
రాపిడో యాప్ ద్వారా వినియోగదారులు ఈ అవసరమైన వస్తువులను ఎక్కడి నుండైనా ఆర్డర్ చేయవచ్చు మరియు ఎక్కడైనా పంపవచ్చు. ఈ సేవ కోసం కంపెనీ బెంగుళూరు, కోల్కతా, హైదరాబాద్లలో ప్రస్తుతం ఉన్న రైడర్లను ఉపయోగించుకుంటుంది.
MOST READ:గుంటలో పడిన కారును బయటకు తీసిన ఏనుగు [వీడియో]
ఈ కొత్త సేవతో, రాపిడో తన రైడర్లను ఎక్కువగా ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ లాక్ డౌన్ సమయంలో రాపిడో తన రైడర్స్ ఆదాయాన్ని పెంచుతుందని భావిస్తోంది.
దీని గురించి మాట్లాడుతూ రాపిడో సహ వ్యవస్థాపకుడు అరవింద్ శంకర్ లాక్ డౌన్ వల్ల ప్రజల రోజువారీ కార్యకలాపాలను నిలిచిపోయింది. ప్రజలకు సహాయం చేయడానికి మరియు మా రైడర్స్ ఆదాయాన్ని పెంచడానికి మేము ఎదురు చూస్తున్నాము. అని కూడా తెలిపాడు.
MOST READ:బిఎండబ్ల్యు వాహనప్రియులకు గుడ్ న్యూస్, ఏంటో తెలుసా ?
ఇబ్బందులు ఎదురైనప్పుడు వినియోగదారులకు సరుకులను సురక్షితంగా అందించడానికి మేము ఈ కొత్త సేవను ప్రారంభించాము. మా కొత్త సేవలను మరింతగా ఉపయోగపడుతుందని వినియోగదారులు నమ్మకంగా ఉన్నారు అని ఆయన అన్నారు.
ఈ సేవను అందించడానికి రాపిడో మొదటి 2 కిలోమీటరుకు రూ. 35 కేటాయించింది. మొదటి 2 కి.మీ కవరేజ్ తరువాత, ప్రతి కి.మీకి అదనంగా రూ .15 కేటాయించారు.
MOST READ:కరోనా ఎఫెక్ట్ : సామజిక దూరంతో పాలు పోస్తున్న పాల వ్యాపారి
ఈ లాక్ డౌన్ సమయంలో ఈ సేవ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా నిత్యావసరాలను తీర్చడానికి మరియు అత్యవసర సమయంలో కనీస అవసరాలను తీర్చడానికి రాపిడో ఉపయోగపడుతుంది.