Just In
- 23 min ago క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- 14 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 15 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 18 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
Don't Miss
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- News భక్తులకు గుడ్న్యూస్...తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ...
- Movies కట్టె పుల్లకు చీరకట్టినా.. మగాళ్ల ప్రవర్తనపై బిగ్బాస్ బ్యూటీ హిమజ హాట్ కామెంట్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
లాక్డౌన్ ఉల్లంగిస్తే కరోనా పేషంట్ దగ్గరికి పంపిస్తున్న పోలీసులు, ఎక్కడో తెలుసా..?
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజుకి విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి ఎంతోమంది ప్రజల ప్రాణాలను తీస్తోంది. ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా వంటి అగ్ర దేశాలు కూడా ఈ వైరస్ బారి నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. కరోనా వైరస్ ఎక్కువ మందికి వ్యాపించకుండా ఉండటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నాయి.
కరోనా వైరస్ నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో కూడా మొత్తం లాక్ డౌన్ విధించబడింది. లాక్ డౌన్ లో భాగంగా ప్రజలు ఎవరు ఇంటి నుంచి బయటకు రాకూడదని ఆంక్షలు విధించారు. ఇప్పటికే భారతదేశంలో లాక్ డౌన్ ఒక నెల పూర్తి చేసుకుంది. ఇప్పుడు లాక్ డౌన్ రెండవదశ అమలులో ఉంది. లాక్ డౌన్ భారతదేశంలోనే కాకుండా దాదాపు అన్ని దేశాలలో అమలు చేయబడింది.
లాక్ డౌన్ లో బయట తిరిగే ప్రజలపై అనేక కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా వాహనాలను స్వాధీనం చేసుకోవడమే కాకుండా జరిమానాలు కూడా విధిస్తున్నారు. అయినప్పటికీ లాక్ డౌన్ లో బయట తిరిగే వారి సంఖ్య తగ్గించలేకపోతున్నారు. అనవసరంగా బయటకు వచ్చే వారిని పూర్తిగా ఆపడానికి తమిళనాడు పోలీసులు ఒక భిన్నమైన చర్యకు పాల్పడ్డారు. దీని గురించి ఇక్కడ తెలుసుకుందాం.
MOST READ:బిఎస్ 6 మహీంద్రా స్కార్పియో బుకింగ్స్ ఇప్పుడు కేవలం రూ. 5000 మాత్రమే
అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలి. కానీ ఇలా కాకుండా అనవసరంగా బయటికి వచ్చిన వ్యక్తులను అంబులెన్స్లోకి పంపిస్తారు. ఈ అంబులెన్సులో కరోన సోకినా వ్యక్తితో గంటసేపు గడపాలి. ఇటువంటి భిన్నమైన చర్య తమిళనాడు పోలీసులు అమలులోకి తెచ్చారు.
భయంకరమైన ఈ కరోనావైరస్ గురించి అవగాహన పెంచడానికి ఈ విధమైన చర్య మొదలుపెట్టారు. ఖాళీగా ఉన్న రహదారిలో ముగ్గురు యువకులు స్కూటర్లో ట్రిపుల్ రైడ్లో వస్తారు. వారిని పోలీసులు ఆపి అంబులెన్స్లోకి పంపిస్తారు.
MOST READ:సచిన్ టెండూల్కర్ కార్లు ఎలా ఉన్నాయో చూసారా..?
అంబులెన్స్ లోపల కరోనా పేషంట్ స్ట్రెచర్ మీద ఉంటాడు. అతనితో పాటు ముగ్గురు యువకులను అంబులెన్స్లో ఉంచారు. భయపడిన యువకులు అంబులెన్స్ నుండి బయటపడటానికి ప్రయత్నిస్తున్నట్లు మనం ఇక్కడ వీడియోలో చూడవచ్చు.
కరోనా పేషంట్ నుంచి తప్పించుకోవడానికి ఆ యువకులు కిటికీలో నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అంబులెన్సులో వారి చేసే చర్యలు చూసేవారికి నవ్వును తెప్పిస్తాయి. అంతే కాకుండా ఆ యువకులు పేస్ మాస్కులు కూడా ధరించలేదు. కరోనా వైరస్ రోజు రోజుకి అత్యధికంగా వ్యాపిస్తున్నప్పుడు కనీసం సామాజిక భాద్యత లేకుండా ఈ విధంగా చేయడం ఒక గుణపాఠం అవుతుంది.
MOST READ:గుడ్ న్యూస్.. త్వరలో లాంచ్ కానున్న ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్
దీని గురించి పోలీసులు వివరిస్తూ అనవసరంగా బయటకు వచ్చే వారికి తగిన గుణపాఠం చెప్పడానికి ఈ విధంగా చేశారు. ఈ విధంగా చేయడం వల్ల ఆ యువకులకు మరణ భయం ఎలా ఉందొ తెలిసి ఉంటుంది.
అంబులెన్సు స్టేచర్ మీద ఉన్న వ్యక్తికి 'కరోనా ఇన్ఫెక్షన్' లేదు. ఈ వైరస్ సంక్రమణ నిజంగా జరిగితే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించడానికి తిరుపూర్ పోలీసులు ఈ కొత్త ఉపాయాన్ని ప్రారంభించారు.
MOST READ:బిఎస్ 6 బజాజ్ ప్లాటినా 110 హెచ్ గేర్ : ధర & ఇతర వివరాలు
అంబులెన్సు స్టేచర్ మీద ఉన్న వ్యక్తికి 'కరోనా ఇన్ఫెక్షన్' లేదు. ఈ వైరస్ సంక్రమణ నిజంగా జరిగితే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించడానికి తిరుపూర్ పోలీసులు ఈ కొత్త ఉపాయాన్ని ప్రారంభించారు.