కరోనా ఎఫెక్ట్ : ఐసోలేషన్ వార్డులుగా మారిన ట్రైన్ బోగీలు

చైనాలో పుట్టిన కరోనావైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలను ప్రభావితం చేస్తుంది. కరోనావైరస్ కారణంగా ఇప్పటివరకు 24,000 మందికి పైగా ప్రజలు మరణించారు. 4 లక్షలకు పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు.

కరోనా ఎఫెక్ట్ : ఐసోలేషన్ వార్డులుగా మారిన ట్రైన్ బోగీలు

ఈ కరోనా వైరస్ వల్ల రోజు రోజుకు చనిపోయే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. భారతదేశంలో కూడా కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ అంటు వ్యాధికి చికిత్స చేయడానికి ఐసియు మరియు ఐసోలేషన్ వార్డులు అవసరం. కానీ పెరుగుతున్న రోగులకు ఇలాంటి సదుపాయాలు సరిపోకపోవడంతో రైల్వే శాఖ రైలు బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చారు.

కరోనా ఎఫెక్ట్ : ఐసోలేషన్ వార్డులుగా మారిన ట్రైన్ బోగీలు

రైల్వే శాఖ ప్రతి బోగీని ఒక వార్డులుగా మార్చింది. బోగీల్లోని సీట్లన్నీ తొలగించబడ్డాయి. దిగువ సీట్లు మాత్రమే వున్నాయి. అంతే కాకుండా బోగీలలో అనేక మార్పులు కూడా చేయబడ్డాయి.

కరోనా ఎఫెక్ట్ : ఐసోలేషన్ వార్డులుగా మారిన ట్రైన్ బోగీలు

కరోనా వైరస్ బాధితులకు చికిత్స చేసే నర్సులకు మరియు ఇతర ఆరోగ్య కార్యకర్తలకు ఈ బోగీలలో స్థలాలు ఇవ్వబడతాయి. అదనంగా ప్రతి వార్డులో మరింత భద్రతను పెంచడానికి భద్రతా సామగ్రి కర్టెన్లు కూడా తయారు చేయడం జరిగింది.

కరోనా ఎఫెక్ట్ : ఐసోలేషన్ వార్డులుగా మారిన ట్రైన్ బోగీలు

బోగీలలోని స్నానపు గదులు కూడా మాడిఫై చేయబడ్డాయి. ఐసోలేషన్ వార్డులుగా మార్చబడిన ఈ రైలు చిత్రాలు ఇటీవల మీడియాలో వచ్చాయి. రైళ్లను పూర్తిగా ఇప్పుడు నిలిపివేయడం వల్ల ఇవి ప్రజలకు వాటిని సింగిల్ వార్డులుగా మార్చవలసి వచ్చింది.

కరోనా ఎఫెక్ట్ : ఐసోలేషన్ వార్డులుగా మారిన ట్రైన్ బోగీలు

మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా రైలు కార్యకలాపాలను నిలిపివేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ వ్యవధిని ఏప్రిల్ 14 వరకు పొడిగించే అవకాశం ఉంది.

కరోనా ఎఫెక్ట్ : ఐసోలేషన్ వార్డులుగా మారిన ట్రైన్ బోగీలు

ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్లలో రైళ్లు కదులుతున్నాయి. ఆ రైళ్లను కూడా ఈ విధంగా ఉపయోగించవచ్చు. బుక్ చేసుకున్న వ్యక్తులు తమ రైలు టిక్కెట్లను రద్దు చేయాలని ఐఆర్‌సిటిసి ఇటీవల తెలిపింది.

MOST READ:కరోనా గుడ్ న్యూస్: సూపర్ ఫాస్ట్ టెస్టింగ్ కిట్ సిద్దం చేసిన బాష్

కరోనా ఎఫెక్ట్ : ఐసోలేషన్ వార్డులుగా మారిన ట్రైన్ బోగీలు

బుకింగ్‌లను రద్దు చేసిన వ్యక్తుల యొక్క డబ్బు పూర్తిగా తిరిగి చెల్లించబడుతుంది. కౌంటర్ల నుండి కొనుగోలు చేసిన టికెట్లను జూన్ నాటికి రద్దు చేయవచ్చు.

MOST READ:కొత్త సిబిఆర్ 250 ఆర్ఆర్ బైక్‌ను ఆవిష్కరించిన హోండా

కరోనా ఎఫెక్ట్ : ఐసోలేషన్ వార్డులుగా మారిన ట్రైన్ బోగీలు

కరోనా వైరస్‌తో పోరాడటానికి ఆటో మొబైల్ కంపెనీలు కూడా ప్రభుత్వంతో చేతులు కలిపాయి. మహీంద్రా, మారుతి, బజాజ్ వంటి సంస్థలు వెంటిలేటర్ల ఉత్పత్తిని ప్రారంభించాయి.

MOST READ :భారతదేశంలో మారుతి సుజుకి జిమ్నీ ఇకపై 5 డోర్స్ లో కూడా

కరోనా ఎఫెక్ట్ : ఐసోలేషన్ వార్డులుగా మారిన ట్రైన్ బోగీలు

భారతదేశంలో అధికంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ నివారణకు భరత ప్రభుత్వానికి ప్రయివేటు కంపెనీలు కూడా మద్దతు తెలియజేస్తూ వైద్య సదుపాయాలకు కావలసిన వాటిని తయారు చేస్తుంది.

MOST READ:కొత్త ఫీచర్లతో విడుదల కానున్న నిస్సాన్ ఎస్‌యువి

Most Read Articles

English summary
Train coaches turn into isolation wards. Read in Telugu.
Story first published: Saturday, March 28, 2020, 16:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X