Just In
- 7 hrs ago
మహీంద్రా కార్స్పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్పై ఎంతో చూసెయ్యండి
- 18 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 20 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 21 hrs ago
భారత్లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
బెజవాడలో చంద్రబాబు: నివురుగప్పిన నిప్పే..అధినేతకు అగ్నిపరీక్ష: కేశినేని కుటుంబం కోసం
- Movies
చిలికి చిలికి గాలివానలా.. సారంగ దరియాపై సుద్దాల అలా.. కోమలి ఇలా!
- Finance
బ్యాంకుల హోంలోన్ వడ్డీ రేటు తగ్గింపు: వారికి ఇలా ప్రయోజనం
- Sports
దిగ్గజాలా మజాకా.. మొన్న సెహ్వాగ్.. నిన్న లారా, తరంగా.. ఆ జోరు ఏ మాత్రం తగ్గలేదు.!
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఏనుగులను రక్షించడానికి ట్రైన్ ఆపేసిన లోకో పైలెట్; ఎక్కడో తెలుసా ?
కొంతకాలం క్రితం హైస్పీడ్ లో వెళ్లే రైలు యొక్క స్థిరత్వం గురించి తెలియజేయడానికి రైల్వే డిపార్ట్మెంట్ నీటి పరీక్ష చేసింది. ఇప్పుడు రైల్వే, వినియోగదారుల వ్యవహారాలు, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో కొత్త వీడియోను అప్లోడ్ చేశారు.

ఈ వీడియోలో అర్థరాత్రి ఒక రైలు ఒక ట్రాక్పై నిలబడి ఉండటం మరియు కొన్ని ఏనుగులు రైల్వే ట్రాక్ను దాటుతుండటం మనం ఇక్కడ చూడవచ్చు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లోని శివోక్-గుల్మా విభాగానికి సమీపంలో జరిగిందని మంత్రి పియూష్ గోయల్ సమాచారం ఇచ్చారు.

రైలు ముందు మూడు ఏనుగులు అకస్మాత్తుగా రావడం ఈ వీడియోలో చూడవచ్చు, ఈ కారణంగా లోకో పైలట్ రైలును ఆపుతాడు. ఈ మూడు ఏనుగులలో ఒక చిన్న పిల్ల ఏనుగు కూడా ఉంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను పియూష్ గోయల్ తన ట్విట్టర్ అకౌంట్ లో అప్లోడ్ చేశారు.
MOST READ:భారీస్థాయిలో వాహన రద్దీ ఏర్పడటానికి కారణం ఇదే

వీడియోను పంచుకున్న పియూష్ గోయల్, "లోకో పైలట్ మరియు సిబ్బంది యొక్క అప్రమత్తత మరియు సత్వర చర్య వల్ల పశ్చిమ బెంగాల్ లోని సివోక్-గులాం విభాగంలో క్రాస్ రైల్ ట్రాక్స్లో మూడు ఏనుగుల ప్రాణాలను రక్షించడంలో సహాయపడింది" అని రాశారు.

"ఏనుగులు సురక్షితంగా అవతలి వైపుకు వెళ్లే వరకు రైలుని ఆపి ఉంచారు, అని ఆయన రాశారు. కొంతకాలం ముందు, భారత రైల్వే మంత్రిత్వ శాఖ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను విడుదల చేసింది.
MOST READ:యజమాని డ్రైవింగ్ సమయంలో రివర్స్ పార్కింగ్ కెమెరాలాగ పనిచేస్తున్న పెంపుడు కుక్క [వీడియో]
ఈ వీడియోలో, రైలు లోపల ఒక గాజు గ్లాసు నీటితో నిండి ఉంది. కానీ రైలు వేగంగా కదుతుంది, దీని తరువాత కూడా గాజు గ్లాసు నుంచి ఒక్క చుక్క నీరు కూడా బయట పడలేదు. ఈ వీడియో ఇప్పటికే చాలామంది ప్రశంసలు అందుకుంది. ఇది రైల్వే డిపార్మెంట్ గర్వించదగ్గ విషయం.

ఈ వీడియోను పంచుకుంటూ, రైల్వే మంత్రిత్వ శాఖ "భారత రైల్వే చేసిన మా ఇంటెన్సివ్ ట్రాక్ నిర్వహణకు ఈ వీడియో నిలువెత్తు నిదర్శనం. రైల్వేలో ప్రయాణం చాలా సున్నితంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రైలు ప్రయాణం నిజంగా లగ్జరీ అనుభవాన్ని ఇస్తుంది. దీనికి సాక్ష్యమే గాజు గ్లాసు యొక్క నీటి పరీక్ష.
MOST READ:వచ్చే 7 సంవత్సరాలలో 28 కొత్త బైక్లను పరిచయం చేయనున్న రాయల్ ఎన్ఫీల్డ్