కొండ చరియలు విరిగి పడి భారీ ఎత్తున ద్వంశం అయిన కులు మనాలి రహదారి.
కులు మనాలిలో కొండ చరియలు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. అదేనండి దేశముదురు సినిమాలో చూపించారు కదా ఆ ప్రాంతంలోనే ఈ దుర్గటన జరిగింది. ఇది సరిగ్గా చంఢీఘర్ రాష్ట్రం నుండి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించే మార్గంలో ఇలా జరిగింది.
అక్కడి జరిగిన ప్రమాద ఘటనలకు సంభంధించిన మరిన్ని వివరాలు క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి.

ఇది ఆశామాషి రహదారి కాదు, 21 వ జాతీయ రహదారి (ఎన్హెచ్-21). నిత్యం రద్దీగా ఉండే రహదారిలో ఇంతటి ప్రమాదం జరిగింది.

మొదట నెమ్మదిగా కొండ ప్రాంతంలో చిన్నగా కదలిక మొదలై ఉన్నట్లుండి కేవలం కొన్ని క్షణాల్లోనే కొండ చరియలన్ని కూలిపోవడం జరిగింది.

ప్రక్కన గల ఫోటోను చూడండి ఇక్కడ కొండ చరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయని తెలిపే సూచిక ఉంది. సరిగ్గా ఇక్కడే ఈ ప్రమాదం సంభంవించింది.

కొంచెం కొంచెం కూలడం ప్రారంభమైన కొండం కాసేపటికి మొత్తం కూలిపోయింది. దీంతో ఆ ప్రాతం అంతా ప్రలయాన్ని తలపించి. అప్పుడు ఇది భుకంపం అనుకుని అక్కడికి దగ్గరలోని వాహనదారులు పరగు అందుకుంన్నారు.

ఈ రెండు రాష్ట్రాలను కలుపుతూ ఉన్న ఏకైక మార్గం ఇదే కావడం గమనార్షం. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

ఛండీఘర్ రాష్ట్రానికి చెందిన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారు మరియు నేషన్ హైవేసే అథారిటి ఆఫ్ ఇండియా వారు ఈ రహదారి పునరుద్దరణ పనుల్లో నిమగ్నమయ్యారు.

ఈ ప్రమాదం సరిగ్గా మండి జిల్లా లోని ఛండీగర్-మనాలి జాతీయ రహదారి మీద హనొగి అనే గుడికి దగ్గర్లో ఇది సంభందించింది.

- వర్షాకాలంలో ఘాట్ రోడ్ డ్రైవింగ్ టిప్స్.......
- ఎనిమిది అందమైన డ్రైవ్ ప్రాంతాలు ఇవే......
- అద్భుతమైన & ప్రఖ్యాత 10 భారత రహదారులు


Click it and Unblock the Notifications