Just In
- 1 hr ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 3 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 11 hrs ago మారుతి స్విఫ్ట్ ధరలు పెరిగాయండోయ్!.. ఇప్పుడే తెలుసుకోండి
- 17 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
Don't Miss
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Movies Market Mahalakshmi Review: మార్కెట్ మహాలక్ష్మీ మెప్పించిందా? మూవీ ఎలా ఉందంటే?
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
ఈ రకమైన మోసాన్ని మీరెప్పుడు చూసి ఉండరు.. కావాలంటే ఇక్కడ మీరే చూడండి
భారతదేశంలో రోజు రోజుకి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. ఈ కారణంగానే వాహనదారులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది వాహనదారులు ఏకంగా పెట్రోల్ బంకర్లను మోసం చేయడానికి ఇదే కారణం అవుతోంది.
సాధారణంగా పెట్రోల్ వాహనాల విషయానికి వస్తే పెట్రోల్ బంక్ సిబ్బంది వాహనదారులను మోసం చేస్తారు. పెట్రోలింగ్ చేసేటప్పుడు పెట్రోల్ బంక్ సిబ్బంది ఎలా మోసం చేస్తారో గతంలో చాలాసార్లు మనం చూసే ఉంటాము. ఈసారి దానికి వ్యతిరేఖంగా ఒక విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.
కానీ ఈసారి మోసం చేసిన పెట్రోల్ బంక్ సిబ్బంది కాదు. పెట్రోల్ బంక్ సిబ్బందికి బదులుగా వాహనదారుడే వారిని మోసగించాడు. ఒక యువకుడు మోసపూరితంగా పెట్రోల్ బంక్ సిబ్బందిని మోసగించాడు.
MOST READ:రెండు బైకుల సహాయంతో ముందుకెళ్లిన కారు [వీడియో]
ఈ సంఘటన మరెక్కడో కాదు బెంగళూరు నగరంలో జరిగింది. నెంబర్ ప్లేట్ లేని స్కూటర్లో ఒక యువకుడు పెట్రోల్ బంకర్ వద్దకు తీసుకు వచ్చాడు. అతను హెల్మెట్ ధరించలేదు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో అతను ఫేస్ మాస్క్ కూడా ధరించలేదు.
తన మోటార్ సైకిల్ కి పెట్రోల్ నింపమని పెట్రోల్ బంక్ సిబ్బంది కోరారు. పెట్రోల్ నింపిన తర్వాత యువకుడు డిజిటల్ రూపంలో చెల్లించనున్నట్లు పెట్రోల్ బంక్ సిబ్బంది తెలిపారు. పేటీఎం ద్వారా చెల్లించాల్సిన అవసరం ఉండగా, లావాదేవీ పూర్తయ్యేలోపు అతను తన స్కూటర్తో పాటు అదృశ్యమయ్యాడు.
MOST READ:సుశాంత్ సింగ్ రాజ్పుత్ బైక్లు, కార్లు ఎలా ఉన్నాయో చూసారా ?
ఈ మొత్తం సంఘటన పెట్రోల్ బంక్ వద్ద సిసిటివిలో రికార్డ్ చేయబడింది. ఈ సంఘటనలో కనిపిస్తున్న యువకుడు ఇది వరకే చాలా బంకులలో ఈ విధమైన మోసం చేసినట్లు తెలిసింది.
ఆ యువకుడి ముఖం సిసిటివిలో రికార్డ్ చేయబడినప్పటికీ అతనిని గుర్తించలేకపోయారు. ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్, పేటీఎం వంటి డిజిటల్ చెల్లింపుల వాడకం పెరుగుతోంది.
MOST READ:కరోనా ఎఫెక్ట్ : కారులోనే పోర్టబుల్ టాయిలెట్
దాదాపు అన్ని పెట్రోల్ బంకర్లు డిజిటల్ సర్వీస్ ద్వారా డబ్బును స్వీకరిస్తాయి. ఈ విధంగా డబ్బు చెల్లించుకోవడం వల్ల సంఘటన జరిగింది. ఏ కారణం చేతనైనా ఆన్ లైన్ లావాదేవీ పూర్తయ్యేలోపు వాహనదారులు బయలుదేరకుండా చూసుకోవడం మంచిది.
ఈ విధమైన సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు చర్య తీసుకుని యువకుడిని కనుగొంటే ఇలాంటి మోసాలను మున్ముందు ఆరికట్టవచ్చు. ఈ సంఘటనను రిపబ్లిక్ వరల్డ్ నివేదించ జరిగింది.
MOST READ:న్యూస్ పేపర్ తో రైల్ నమూనా నిర్మించిన స్కూల్ స్టూడెంట్