Just In
- 54 min ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- 1 hr ago టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- 3 hrs ago రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- 3 hrs ago జైలు నుంచి వచ్చాడు.. కోట్లు విలువ చేసే కారు కొన్నాడు - ఎవరో తెలుసా?
Don't Miss
- News AP Pre-Poll Survey: ఏపీ ఎన్నికల్లో జనం పల్స్ క్లియర్ ! ఎన్ని సీట్లో తెలుసా ? లేటెస్ట్ సర్వే..
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Finance Just Dial Stock: జస్ట్ డయల్ స్టాక్ రికార్డుల మోత.. ఇంట్రాడేలో 13 శాతం అప్.. అదే కారణం..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Movies Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
అంబులెన్స్ కు దారి ఇవ్వడానికి సీఎం జగన్ ఏమి చేసాడో తెలుసా !
తన రాజకీయాల్లో ఎప్పుడూ స్వతహాగా మానవత్వ దృష్టి కోణంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉంటారు. పాదయాత్ర చేసిన సమయంలో బాధితులకు సీఎం జగన్ ఆత్మీయమైన పరిచయంతో, హుందాతనంతో ఉండడమే కాకుండా, రాజకీయాలలో కూడా ఆయన బ్రాండ్ గా నిలిచాయి. అయితే ఇది ఎందుకు చెప్తున్నాని అనుకొంటున్నారా, ఇటీవల జరిగిన సంఘటనలో అయన చూపించిన మానవత్వం ఎంతో అద్భుతం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం విజయవాడలో ఆయన కాన్వాయ్ ను నిలిపివేశారు. ఎందుకంటే ఎమర్జెన్సీ గా వెళుతున్న అంబులెన్స్ దారి ఇవ్వడానికి అయన ఏమి చేసారో తెలుసుకొంటే మీరు ఆశ్చర్యపోతారు. వివరాలలోకి వెళితే..
తాడేపల్లి లోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన మార్గంలో పోతుండగా విజయవాడలోని బెంజ్ సర్కిల్ సమీపంలో ఆయన దారిలోనే ఒక అంబులెన్స్ వచ్చింది.
అతని ఆదేశాల ప్రకారం, కాన్వాయ్ నెమ్మదించింది మరియు అంబులెన్స్ పాస్ కావడానికి మార్గాన్ని ఇచ్చింది. ఆ తర్వాతనే ఆయన కాన్వాయ్ ముందుకు కదిలింది.
ఈ దృశ్యాన్ని కళ్లారా చూసినవారు ఒక అసాధారణ దయాదాక్షిణ్యాలను చూపించిన, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై పొగడ్తలలో ముంచేశారు, ఒక ఉన్నత రాజకీయ నాయకుడు ఏవిధంగా చేయడం చూసి ఆశ్చర్యపోయారు.
టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి
అయితే ఇతరులకు సహాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి తన కాన్వాయ్ ను ఆపటం ఇదే మొదటిసారి కాదు. అంతకు ముందు జూన్ లో జగన్మోహనరెడ్డి విశాఖలోని శారదా పీఠంలో పర్యటించిన సందర్భంగా ఓ కేన్సర్ రోగికి సహాయం చేసారు.
అంతకు ముందు జూన్ నెల విశాఖపట్నంలో వైయస్ జగన్ తన కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక ప్లకార్డ్ పట్టుకొని నిలుచున్న యువకులను చూసారు.
జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత తన కాన్వాయ్ ను ఆపి, వాహనం నుంచి దిగి, ప్లకార్డులతో నిల్చున్న కొద్దిమంది యువకులు, కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న తమ స్నేహితురాలికి చికిత్స చేయించాలని సీఎం నుంచి సహాయం కోరుతూ అక్కడికి వచ్చాడు.
వారు క్యాన్సర్ తో పోరాడుతున్న తమ స్నేహితుడి కోసం తాము సహాయం కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న సీఎం జగన్ తర్వాత, వెంటనే చికిత్స కోసం అవసరమైన ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అక్కడ గుమిగూడిన స్థానికులు ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.