ప్రపంచంలో మొదటి హైబ్రిడ్ మోటార్ సైకిల్ ను విడుదల చేసిన భారతీయ ఆటోమొబైల్ కంపెనీ..!!

అత్యధికంగా 65 కిలో/గం. వేగంతో ప్రయాణించ గల ఈ మోటార్ సైకిల్ ధర రూ.40,000 గా నిర్ణయించారు. ఈ మోటార్ సైకిల్ తో పాటుగా ఎకో వెహికల్స్ స్ట్రయిక్ అనే ఓ స్కూటర్ ను విడుదల చేసింది. ఎలక్ట్రిక్ మోటార్ తో పనితచేసే ఈ కారు ధరను రూ.22,000 గా నిర్ణయించారు. ఈ స్కూటర్ భారతదేశంలో రిజిస్ట్రేషన్, రోడ్డు ట్యాక్స్ అవసరం లేని తొలి బైకు కావడం విశేషం. పర్యావరణానికి హాని తలపెట్టని ఈ బైకులను రూపొందించినందుకు భారతీయ ప్రభుత్వం ఈ బైకులకు ట్యాక్సు మినహాయింపును ప్రకటించింది.


Click it and Unblock the Notifications








