స్కూటర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ఖాయం: ప్రభుత్వం

ఈ విషయం ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, ఇందులో పరిష్కరించుకోవాల్సిన కొన్ని సమస్యలు ఉన్నాయని, రానున్న నెలల్లో ఈ సంస్థలోని ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్కూటర్స్ ఇండియా లిమిటెడ్లో ప్రభుత్వానికి మొత్తం 95.38 శాతం వాటా ఉంది. మిగిలిన వాటాలు ఇతర ఆర్థిక సంస్థలు, కార్పోరేట్ల వద్ద ఉంది. ఎస్ఐఎల్లో 1,200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2002-03 నుంచి ఇది నష్టాల్లో కూరుకుపోయింది.


Click it and Unblock the Notifications








