విలీనం కానున్న కైనెటిక్ మోటార్, కైనెటిక్ ఇంజనీరింగ్

ఈ రెండు సంస్థల విలీనం తర్వాత ఏర్పడబోయే కొత్త కంపెనీకి సులజ్జా ఫిరోడియా మోట్వానీని కంపెనీ డైరెక్టర్గా, వైస్ చైర్పర్సన్గా నియమించేందుకు కూడా బోర్డు అంగీకారం తెలిపింది. వాస్తవానికి మహీంద్రాలో కెఈఎల్ వాటా పరోక్షంగా సాగుతూ వస్తోంది. కైనటిక్ మోటార్స్ ప్రత్యేకించి నిర్వహణా కార్యకలాపాలను జరపడం లేదు. కొత్త సంస్థ ద్వారా చేపట్టబోయే కార్యక్రమాల వివరాలు, అభివృద్ధి ప్రణాళికలపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చామని ఈ సందర్భంగా మోట్వానీ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications








