నష్టాలను భర్తీ చేసుకోనున్న స్కూటర్స్ ఇండియా

కంపెనీకు మరియు భారీ పరిశ్రమలు, ప్రజా సంస్థల యొక్క పరిపాలనా మంత్రిత్వ శాఖ మధ్య కుదిరిన సహకార ఒప్పందం ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల అమ్మకాలను 223.2 కోట్లకు పెంచుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ. 171.2 కోట్లుగా ఉన్నాయి. కాగా.. ఈ ఏడాది మే నెలలో స్కూటర్స్ ఇండియా కంపెనీలు ప్రభుత్వానికి ఉన్న 95 శాతం వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇందులో మిగిలిన ఐదు శాతం వాటాలు బ్యాంకు, ఆర్థిక సంస్థలు మరియు కార్పేరేట్ల వద్ద ఉంది.


Click it and Unblock the Notifications








