మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు, బుధవారం నుంచి అమలు

Petrol Prices Hike
కొత్త సంవత్సరంలో పెట్రో వాత మొదలైంది. ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటరుకు 35 పైసల చొప్పున పెంపును నిర్ణయిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెంపు కేవలం 35 పైసలు మాత్రమే అయినప్పటికీ ఇది ఆరంభం మాత్రమే. ఇకపై రానున్న రోజుల్లో ఇలాంటి మరిన్ని పెంపులతో కొనుగోలుదారుల నడ్డి విరిచేందుకు చమురు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతానికి ఈ పెంపు ఢిల్లీలో మాత్రమే వరిస్తుంది. మరికొద్ది రోజుల్లోనే మిగిలిన నగరాల్లో కూడా ధరల పెంపు వివరాలను చమురు కంపెనీలు వెల్లడించనున్నాయి.

ఢిల్లీలో పెట్రోల్‌పై వ్యాట్ మినహాయింపును ఉపసంహరించటం కారణంగా ఈ పెంపును విధించినట్లు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రభుత్వ రంగ చమురు సంస్థలపై విధించబడుతునున్న పన్నుల భారాన్ని కొనుగోలుదారులపై మోపాలని కేంద్ర ప్రభుత్వం సూచించడంతో ధరల్లో ఈ మార్పు రావటం జరిగింది. ప్రస్తుతం దేశంలో పలు ప్రధాన నగరాల్లో అమల్లో ఉన్న పెట్రోల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.

* ఢిల్లీ - రూ.67.56
* ముంబై - రూ.74.32
* కలకత్తా- రూ.75.03
* చెన్నై - రూ.70.58
* బెంగుళూరు - రూ.74.63

More from DriveSpark

Article Published On: Wednesday, January 16, 2013, 13:10 [IST]
English summary
Public sector oil marketing companies has increase in the petrol prices again by 35 paise per litre which is applicable today onwards. As of now, this price hike will only be valid in Delhi due to withdrawal of VAT exemption but other sales and cities are in line for a change.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+