Just In
- 54 min ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 2 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 3 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 5 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News సూర్య గోచారంతో మే 13వరకు ఈ రాశులకు సంపద వర్షం
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Movies నీకెంత బలుపు? ఆర్కే నాయుడుపై సీనియర్ నటి సీరియస్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
250సీసీ సెగ్మెంట్లో 100 శాతం వృద్ధి: హ్యోసంగ్
భారత మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొరియన్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హ్యోసంగ్, ఇక్కడి టూవీలర్ మార్కెట్లోని 250సీసీ బైక్ విభాగంలో 100 శాతం వృద్ధిని సాధించినట్లు ప్రకటించింది. ఈ ఏడాది జులై-ఆగస్ట్ మధ్య కాలంలో మొత్తం 375 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది.
హ్యోసంగ్ 250సీసీ సెగ్మెంట్లో ఆక్విలా 250 క్రూజర్ మోటార్సైకిల్ను విక్రయిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఇది భారత మార్కెట్లో విడుదలైంది. ఇది విడుదలైన మొదటి నెలలో 275 బుకింగ్లను సొంతం చేసుకుంది.
అలాగే, 250సీసీ సెగ్మెంట్లో కంపెనీ ప్రవేశపెట్టిన రిఫ్రెష్డ్ జిటిఆర్250ఆర్ స్పోర్ట్స్ బైక్ కూడా కస్టమర్లను ఆకట్టుకోవటం సక్సెస్ సాధించింది. ప్రత్యేకించి ఇది యువకులను ఎక్కువగా ఆకట్టుకుంటోంది.
ఇదివరకటి త్రైమాసికంతో పోల్చుకుంటే, ఈ త్రైమాసికంలో అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయని డిఎస్కే హ్యోసంగ్ చైర్మన్ శిరీష్ కులకర్ణి తెలిపారు. గడచిన సంవత్సరం ఇదే సమయంతో పోల్చుకుంటే తాము 80-90 శాతం వృద్ధిని (సాలీనా) కనబరచామని ఆయన అన్నారు.
డిఎస్కే హ్యోసంగ్కు 250సీసీ సెగ్మెంట్ ఫాస్టెస్ట్ సెల్లింగ్ సెగ్మెంట్గా ఉందని, సానుకూల మార్కెట్ సెంటిమెంట్ కూడా అమ్మకాల పెరుగుదలకు తోడ్పిందని శిరీష్ తెలిపారు. ప్రతినెలా తాము 300 బైక్లను విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నామని చెప్పారు.