దేశీయ విపణిలోకి రెండు కొత్త బైకులను పరిచయం చేసిన మోటోగుజ్జి

మోటో గుజ్జి నుండి వి9 మరియు ఎమ్‌జిఎక్స్-21 అనే బైకులు పియాజియో ద్వారా దేశీయ మార్కెట్లోకి విడుదలయ్యాయి. పియాజియో వీటిని మోటోప్లెక్స్ షోరూమ్‌ల ద్వారా అందుబాటులో ఉంచింది.

By Anil

పియాజియో సంస్థ ఇండియన్ మార్కెట్లోకి రెండు ప్రీమియమ్ లగ్జరీ బైకులను విడుదల చేసింది. మోటో గుజ్జి వి9 మరియు ఎమ్‌జిఎక్స్-21 అనే మోడళ్లను విడుదల చేసింది. పియాజియో ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మోటో ప్లెక్స్ షోరూమ్‌ల ద్వారా వీటిని అందుబాటులో ఉంచారు.

ధర వివరాలు

ధర వివరాలు

  • మోటో గుజ్జి వి9 రోమర్ ధర రూ. 13.60 లక్షలు
  • మోటో గుజ్జి వి9 బాబర్ ధర రూ. 13.60 లక్షలు
  • మోటో గుజ్జి ఎమ్‌జిఎక్స్-21 ఫ్లైయింగ్ ఫోర్ట్రెస్ ధర రూ. 27.78 లక్షలు
  • అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ పూనేగా ఉన్నాయి.
    మోటో గుజ్జి నుండి రెండు కొత్త బైకులు విడుదల

    ప్రస్తుతం పియాజియో సంస్థకు దేశవ్యాప్తంగా కేవలం నాలుగు మోటో ప్లెక్స్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. పూనే, కొచ్చి హైదరాబాద్ మరియు చెన్నైలలో ఇవి ఉన్నాయి.

    మోటో గుజ్జి నుండి రెండు కొత్త బైకులు విడుదల

    మోటో గుజ్జి వి9 మరియు ఎమ్‌జిఎక్స్-21 మోటార్ సైకిళ్లు పూర్తిగా నిర్మిత ఉత్పత్తులుగా (సిబియు) అందుబాటులో ఉంటున్నట్లు మోటో గుజ్జి తెలిపింది.

    మోటో గుజ్జి నుండి రెండు కొత్త బైకులు విడుదల

    ప్రస్తుతం Audace, El Dorado,కాలిఫోర్నియా టూరింగ్ 1400, కాలిఫోర్నియా టూరింగ్ కస్టమ్, మరియు గ్రిసో ఎస్ఇ అనే ఉత్పత్తులతో పాటు వి9 మరియు ఎమ్‌జిఎక్స్-21 అనే ఉత్పత్తులుమోటో గుజ్జి లైనప్‌లో ఉన్నాయి.

    మోటో గుజ్జి నుండి రెండు కొత్త బైకులు విడుదల

    • ప్రపంచపు మొదటి విమానం కనుగొన్నది రైట్ సోదరులు కాదు, మన భారతీయుడే...!
    • ఒక్క బటన్‌తో ప్రపంచ పటంలో కొన్ని దేశాలనే తుడిచేయ గల సతన్ 2 మిస్సైల్
    • ఉద్యోగులకు 1,260 కార్లను బహుకరించిన సూరత్ వజ్రాల వ్యాపారి

Most Read Articles

English summary
Read In Telugu: Moto Guzzi Launches The V9 & MGX-21 In India, Exclusively At Motoplex
Story first published: Saturday, October 29, 2016, 12:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X