Just In
- 1 hr ago
సూపర్బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- 2 hrs ago
ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి
- 3 hrs ago
కొత్త 2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోటార్సైకిల్ వస్తోందోచ్..
- 4 hrs ago
కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు రెనో ఇండియా 'మాస్టర్' ప్లాన్స్..
Don't Miss
- News
షాకింగ్: క్షీణించిన శశికళ ఆరోగ్యం -విషమంగా వెంటిలేటర్పై చికిత్స -మణిపాల్కు తరలింపు
- Sports
ఐపీఎల్లో సురేశ్ రైనా సంపాదన రూ.100 కోట్లు.. నాలుగో ఆటగాడిగా రికార్డు!
- Movies
అభిజీత్తో రిలేషన్పై దేత్తడి హారిక క్లారిటీ: అసలు నిజం అదేనంటూ రివీల్ చేసేసింది
- Finance
ఈ ఉత్పత్తులపై దిగుమతి సంకాలు భారీగా పెరవగవచ్చు, ఎందుకంటే?
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కస్టమర్లకు బైకుల పంపిణీని ప్రారంభించిన జావా మోటార్స్...
ఐదు నెలల క్రితం భారతీయ మార్కెట్లో ఐకానిక్ బ్రాండ్ను పునఃప్రారంభించిన జావా మోటార్స్, చివరికి వారి రెండు మోటార్ సైకిల్ డిలివరీ చేయడాన్ని ప్రారంభించాయి అవి జావా మరియు జావా 42. సహ-వ్యవస్థాపకుడు అనుపమ్ తారేజా, క్లాసిక్ లెజెండ్స్ జావా బైక్ పంపిణీల కార్యక్రమాన్నిప్రారంభించామని ట్వీట్ ద్వారా ప్రకటించారు.

ఇండోర్ కు చెందిన విరేందర్ సింగ్ కు తొలి జావా మోటార్సైకిల్ ను పంపిణీ చేయబడింది.దీనిని మాజీ సైనికుడు కల్నల్ ఎల్కె ఆనంద్ (రిటైర్డ్) చేత ఈ మోటార్సైకిల్ ను అతనికి అప్పగించారు. అనుపమ్ తారేజ్ ట్వీట్ ప్రకారం, రిటైర్డ్ కల్నల్ ఆనంద్ జవా మోటార్ సైకిళ్లను మొదటి 100 కస్టమర్లకు అప్పగించనున్నారు.

జావా మోటార్స్ నవంబర్ 2018 లో భారతీయ మార్కెట్లో రెండు మోటార్ సైకిళ్లను విడుదల చేసింది. జావా మరియు జావా 42 వీటి ధరలు వరుసగా రూ .1.64 లక్షలు మరియు 1.55 లక్షల రూపాయలు(ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). భారతీయ మార్కెట్లో జావా మోటార్సైకిల్స్ భారీ డిమాండును అందుకున్నాయి.
Most Read: బొమ్మ కార్ తో హైవే లోకి దూసుకెళ్లిన చిన్నారి..!

ఈ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది, సెప్టెంబరు 2019 వరకు రెండు బైక్ ల బుకింగ్లు నిలిపివేయబడదని జావా మోటార్స్ ప్రకటించింది. జావా మోటార్సైకిల్స్ రెండూ ,293 సి సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ శక్తితో ఉన్నాయి. ఇది ఆరు స్పీడ్ గేర్బాక్స్కు సంబంధించిన 27బీహెచ్పి మరియు 28ఎన్ఎం టార్క్లను ఉత్పత్తి చేస్తుంది.

జావా మోటార్స్ ఇటీవల 13 ప్రత్యేక 'సంతకం ఎడిషన్' ఉన్న జావా మోటార్సైకిల్లను వేలం వేసింది,ఇందులో వచ్చిన ధనాన్ని ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ కు విరాళంగా ఇవ్వడానికి నిర్ణఇంచుకుంది. తరువాత ఇవి వేలం వద్ద1.43 కోట్ల రూపాయలు వసూలు చేశాయి, చస్సిస్ 001, 45 లక్షల రూపాయలతో అమ్మడం జరిగింది.
Most Read: కాబోయే భార్య కోసం ఖరీదైన కారును కొనుగోలు చేసిన అంబానీ కుమారుడు

జావా పెరాక్ అనే భారతీయ మార్కెట్లో మరొక బాబర్-శైలి మోటార్సైకిల్ను ప్రవేశపెడుతున్నట్లు కూడా జావా ప్రకటించింది. పెరాక్ జావా మరియు జావా 42 మోటార్ సైకిళ్ల విడుదలతో పాటు ప్రదర్శించబడింది మరియు విక్రయాలతో పోల్చితే కొంచెం శక్తివంతమైన ఇంజిన్ను కలిగి ఉన్నాయి.

డ్రివెస్పార్క్ యొక్క అభిప్రాయం
జావా మోటార్ సైకిల్ పంపిణీలపై భారతీయ మార్కెట్లో జావా మరియు జావా 42 మోటార్ సైకిళ్ల పంపిణీలను చివరకు ప్రారంభించాయి. భారతదేశంలో మోటార్సైకిళ్లకు, జావా మరియు జావా 42 ఇండియన్ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ 350 బుల్లెట్ మరియు క్లాసిక్ సీరీస్లకు ఇవి మంచి పోటీని ఇస్తున్నాయి.