Just In
- 22 min ago రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- 15 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 15 hrs ago హవ్వ!.. ఇలా కూడా ఎవరైనా చేస్తారా?: నోరెళ్లబెడుతున్న నెటిజన్లు
- 17 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
Don't Miss
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Finance Stock Market: ఊపిరి పీల్చుకున్న బుల్స్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ.. ట్రెండిగ్లో జస్ట్డయల్..
- Technology Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
- Movies Devara ఎన్టీఆర్ ఫ్యాన్స్ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
- Sports వరల్డ్ కప్కు దూబె ఎంపికైనట్లే.. కానీ ఓ సమస్య- డివిలియర్స్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
కొత్త బ్యాటరీ టెక్నాలజీతో మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ను వెల్లడించిన యమహా !
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రారంభించడంతో యమహా మోటార్ కార్పొరేషన్ తన గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహన కార్యకలాపాలను ఆరంభించనుంది. జపనీస్ టూ వీలర్ మేకర్ నుండి మొదటి జీరో-పైబర్ వాహనం గోగోరో యొక్క బ్యాటరీ స్వైపింగ్ టెక్నాలజీతో రానుంది.
జపనీస్ కంపెనీ ఇటీవల తన బ్యాటరీ స్వైపింగ్ టెక్నాలజీని తయారు చేసింది, ఇది జపనీస్ మోటార్ సైకిల్ మేకర్ నుండి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిలో ఈ ఫీచర్ ఉంటుంది.
ఈసి-05 అని పిలిచే ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను యమహా, కవాసకి, సుజుకి మరియు హోండా వారు తమ మొట్టమొదటి బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలను స్వైపింగ్ బ్యాటరీ టెక్నాలజీతో త్వోరగా సిద్ధం చేయడానికి చేతులు కలిపారు.
జపాన్ ద్విచక్ర వాహన దిగ్గజం యమహా, పవర్ యూనిట్లను పరస్పరం సులభంగా మార్చడంలో తోడ్పడే బ్యాటరీ టెక్నాలజీతో ముందుకు రావడం కోసం తైవానీస్ కంపెనీ గోగోరో తో భాగస్వామిగా ప్రకటించింది.
ఈ రెండు కంపెనీలకు సహకరించే విధంగా ఈ టెక్నాలజీని యమహా ఈసి-05 ఎలక్ట్రిక్ స్కూటర్లో ఈ ఫీచర్ ని తీసుకురానుంది. యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ వాహనానికి సంబంధించిన స్పెసిఫికేషన్లు ఇంకా తెలియాల్సి ఉంది.యమహా నుంచి రాబోయే ఎలక్ట్రిక్ వాహనాలు 80 కి.మీ నుండి 100 కి.మీ మధ్య పరిధిలో రానున్నాయని తెలిసింది.
దీని నుండి, యమహా ఈసి-05 అనేది డీసెంట్ ఇంటర్ సిటీ శ్రేణితో పాటు దీర్ఘ మరియు సమర్థవంతమైన ఇంట్రా సిటీ కమ్యూట్ లకు పరిపూర్ణ సేవలందించనున్నట్లు చాలా స్పష్టంగా ఉంది.ఈ ఏడాది ఆగస్టు నుంచి తైవానీస్ మార్కెట్ లో యమహా ఈసి-05 ను తొలుత విక్రయించనున్నారు.
Most Read: ట్యూబ్లెస్ టైర్ల కథ ముగిసింది వాటి స్థానంలో ఎయిర్ లెస్ టైర్ల వచ్చేస్తున్నాయ్ !
ఈ కొత్త మోడల్ ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్కెట్లలో కూడా అమ్ముడవనుంది, దీని అర్థం ఏమిటంటే, స్వైపింగ్ బ్యాటరీ సాంకేతికత ఇతర దేశాలలో ఉన్న స్కూటర్ తయారీదారులకు మంచి మార్గంని కలిగించనుంది.
Most Read: 19 లక్షల నిస్సాన్ కారును కేవలం రూ.2 లక్షలకే కొట్టేసిన ఘనుడు.....!
అయితే, భారత్ లో కొత్తగా యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేయడంపై ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది.
Most Read: భారత భవిష్యత్ లో ఫ్లయింగ్ ఉబర్ క్యాబ్ లు రాబోతున్నాయి....!
అయితే, మనకు ఖచ్చితంగా తెలిసిన విషయం ఏంటంటే జపాన్ ఆటో దిగ్గజం తన ఈవి టెక్నాలజీపై పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టనుంది, అయితే భవిష్యత్తులో భారత్ లో కూడా ఈ ఆధునిక శ్రేణి స్కూటర్లను ప్రారంభించవచ్చని తెలిపింది.