Just In
- 2 hrs ago
525 హార్స్ పవర్ వి8 ఇంజన్తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- 2 hrs ago
45 లీటర్ల ఇంధన ట్యాంక్లో 48 లీటర్ల పెట్రోల్.. దీనితో మొదలైన గొడవ.. చివరికి ఏమైందంటే
- 4 hrs ago
సూపర్ సోకో నుండి మూడు సరికొత్త ఎలక్ట్రిక్ టూవీలర్స్
- 4 hrs ago
చెన్నైలో కొత్త డీలర్షిప్ ప్రారంభించిన వోల్వో.. పూర్తి వివరాలు
Don't Miss
- Sports
రెండు రోజుల్లోనే 22 టెస్టులు పూర్తి.. ఇంగ్లండ్ జట్టుదే ఆధిపత్యం!! భారత్ ఎన్నిసార్లంటే?
- Movies
మహేశ్కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
- News
Same Sex marriage: మోడీ సర్కార్ నిర్ణయంపై భగ్గుమంటోన్న స్వలింగ సంపర్కులు: తొక్కేశారంటూ
- Finance
గుడ్న్యూస్, 30,000 మందికి క్యాప్జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్కు అవకాశం
- Lifestyle
ఈ 4 రాశుల వారికి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉండవు... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీకు తెలుసా.. ఇది భారతదేశపు వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్
భారతదేశంలో అక్టోబర్లో అత్యంత వేగవంతమైన దేశీయ ఎలక్ట్రిక్ బైక్ను విడుదల చేయబోతున్నట్లు వన్ ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ కంపెనీ ప్రకటించింది. వన్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ క్రీడాన్ (KRIDN) దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే బైక్ కానుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క రోడ్ ట్రయల్స్ మరియు అన్ని రకాల టెస్ట్ లను కంపెనీ పూర్తి చేసింది.

క్రీడాన్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 90 కిమీ అని కంపెనీ పేర్కొంది, ఇది ఇప్పటివరకు భారతదేశంలో తయారు చేసిన అన్ని ఎలక్ట్రిక్ బైకుల కన్నా ఎక్కువ. ఈ బైక్ యొక్క టార్క్ 165 ఎన్ఎమ్. అంతే కాకుండా ఇది అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ బైక్.

ఈ బైక్ను రూ. 1.29 లక్షల (ఎక్స్షోరూమ్) ధరతో లాంచ్ చేయనున్నారు. అక్టోబర్లో బైక్ లాంచ్ కావడంతో డెలివరీ కూడా ప్రారంభమవుతుంది. మొదటి దశలో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నైలలో ఈ బైక్ డెలివరీ అవుతుంది.
MOST READ:ఇది చూసారా.. ప్రమాదకరమైన స్థలంలో పార్కింగ్ చేయడానికి ఎగబడుతున్న ప్రజలు

ఈ నగరాల్లో బైక్ల ప్రీ-బుకింగ్ కూడా ప్రారంభించబడింది. దీని కోసం కస్టమర్ ఎటువంటి డిపాజిట్ మొత్తాన్ని జమ చేయవలసిన అవసరం లేదు. ఈ బైక్ డెలివరీ ఆపరేటర్ల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసే పని జరుగుతోందని కంపెనీ తెలిపింది.

ఒక ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 95 కిమీ అని, టార్క్ 165 ఎన్ఎమ్, ఇది ద్విచక్ర వాహనానికి చాలా ఎక్కువ అని పేర్కొంది. ఈ బైక్లో వాహనదారునికి అనువైన అన్ని ఫీచర్స్ ఉన్నాయి.
MOST READ:కొత్త కారు కొన్న సన్నీలియోన్ : ఈ కార్ రేటెంతో ఎంతో తెలుసా ?

ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ అధిక పనితీరుతో బలంగా ఉందని వన్ ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ సీఈఓ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. బైక్ యొక్క చాసిస్ సంస్థ స్వయంగా రూపొందించగా, సీట్, టైర్లు మరియు ముంజల్ షోవా యొక్క సస్పెన్షన్ ఉపయోగించబడ్డాయి.

బైక్లోని అన్ని పరికరాలు, బ్యాటరీ నుండి మోటారు వరకు భారతదేశంలో తయారు చేయబడ్డాయి, కాబట్టి వాటిని మార్చడం కూడా సులభం మరియు తక్కువ ఖర్చు అవుతుంది. 2021 లో కొత్త బైక్ను కూడా లాంచ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ బైక్ 2 kWh మోటారును ఉపయోగిస్తుంది.
MOST READ:ఇష్టమైన కారుని విరాళంగా ఇచ్చిన ప్రముఖ నటుడు జాన్ అబ్రహం.. ఎందుకో తెలుసా?