Just In
- 12 min ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 2 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 2 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
- 3 hrs ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
Don't Miss
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Movies Kaliyugam Pattanamlo Review ఏపీలో డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్తో.. కలియుగం పట్టణంలో సినిమా రివ్యూ
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
కొచ్చిలో కొత్త డీలర్షిప్ ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ; వివరాలు
పెట్రోల్ మరియు డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంగా ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను పెంచుతున్నాయి, అంతే కాకుండా తమ ఉనికిని మరింత విస్తరించడానికి కొత్త డీలర్షిప్లను కూడా ప్రారంభిస్తున్నాయి. ఇప్పుడు ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ కూడా కొచ్చిలో కొత్త డీలర్షిప్ ని ప్రారంభించింది.
భారతదేశంలో ప్రస్తుతం ప్రారంభించిన డీలర్షిప్ తో పాటు మొత్తం ఏడు డీలర్షిప్స్ ఉన్నాయి. ప్రస్తుతం కొచ్చితో పాటు బెంగళూరు, చెన్నై, ముంబై, పూణే, హైదరాబాద్ మరియు అహ్మదాబాద్ లలో డీలర్షిప్ లు ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త డీలర్షిప్ కొచ్చిలోని పాలాల్ గ్రూప్ సహకారంతో వైటిల్లాలో తన సరికొత్త రిటైల్ అవుట్లెట్ స్పేస్ను అధికారికంగా ప్రారంభించింది.
ఏథర్ ఎనర్జీ త్వరలో కోజికోడ్లో కూడా తమ కార్య కలాపాలను ప్రారంభించనుంది. కంపెనీ తన ఏథర్ 450 ఎక్స్ను కొచ్చిలో 1,61,426 రూపాయల ఎక్స్షోరూమ్ ధరతో పరిచయం చేసింది.
MOST READ:అమేజింగ్: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
అదే సమయంలో, ఏథర్ 450 ప్లస్ ఎక్స్-షోరూమ్ రూ. 1,42,416 ధరకు అమ్ముడవుతుంది. అమ్మకంతో పాటు, సంస్థ యొక్క ఈ కొత్త అవుట్లెట్ ఓనర్స్ కి ఫుల్ సర్వీస్ వంటివివ్ కూడా అందిస్తుంది. వినియోగదారుడు వాహనం యొక్క ప్రతి అంశం మరియు దాని వివిధ భాగాల గురించి ఇక్కడ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
ఇది కాకుండా, కొచ్చిలో ఇప్పటివరకు ఐదు ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ఛార్జింగ్ పాయింట్లను ఫ్రెంచ్ టోస్ట్ (పనాంపిల్లి మరియు కాచెరిపాడి), గ్రాండ్ మాల్ (ఎడప్పల్లి), జోగో అనంతం (పెరుమనూర్), సెంటర్ స్క్వేర్ మాల్ (రాజాజీ జంక్షన్) మరియు ఏథర్ స్పేస్ కొచ్చి వంటి ప్రదేశాలలో చూడవచ్చు.
MOST READ:బాలీవుడ్ స్టార్ 'షాహిద్ కపూర్' కొనుగోలు చేయనున్న కొత్త కార్, ఇదే
కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, నగరంలో మరో 10 నుంచి 12 ఛార్జింగ్ పాయింట్లను నిర్మించాలని ఎథర్ ఎనర్జీ యోచిస్తోంది. ఆల్-ఎలక్ట్రిక్ ఫోర్-వీల్ మరియు ద్విచక్ర వాహనాల కోసం త్వరలో సంస్థ యాంథర్ గ్రిడ్లో ఉచిత ఛార్జింగ్ను అందిస్తుంది.
కొంతకాలం క్రితం, ఏథర్ ఎనర్జీ పూణేలో కూడా ఒక డీలర్షిప్ను ప్రారంభించిందని. అంతకుముందు, ఏథర్ ఎనర్జీ జనవరిలో ముంబైలో ఒక డీలర్షిప్ను ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలోని 15 రాష్ట్రాల్లో 27 నగరాల్లో ఏథర్ ఎనర్జీ డెలివరీ ప్రారంభించింది మరియు ఈ ఏడాది చివరి నాటికి 40 నగరాల్లో తన ఉనికిని పెంచుకోనుంది. ఈథర్ ఎనర్జీ యొక్క ఉత్పత్తులు బ్యాటరీ ప్యాక్తో సహా 90 శాతం స్థానికీకరించబడ్డాయి.
MOST READ:పిల్లలు చేసిన తప్పుకు తల్లిదండ్రులకు రూ. 1 లక్ష జరిమానా.. ఆ తప్పేమిటో తెలుసా?