Just In
- 25 min ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 2 hrs ago హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- 4 hrs ago బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- 5 hrs ago జనరల్ టికెట్ ప్యాసింజర్స్తో ఫుల్ రష్గా రిజర్వ్డ్ కోచ్లు.. ప్రయాణికుడి కంప్లెయింట్, రైల్వే శాఖ సీరియస్
Don't Miss
- News హరిరామ జోగయ్య యూటర్న్-పవన్ తో పాటు కూటమికీ భారీ ఊరట..!
- Technology Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Movies Priyanka Jain: ప్రియాంక జైన్, శివ్ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. చివరిసారి పుట్టింట్లో అంటూ ఎమోషనల్!
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
భారత్కు ప్రపంచంలో కెల్లా అత్యంత వేగవంతమైన సైకిల్
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ ప్రీమియం సైకిళ్ల తయారీ సంస్థ గెయింట్ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. బెంగుళూరులోని ఇందిరానగర్ వద్ద గెయిట్ బైస్కిల్స్ అండ్ బైక్ యాక్ససరీస్ షోరూమ్ను ప్రారంభించింది. స్టార్కెన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో చేతులు కలిపి గెయింట్ భారత్లో కార్యకలాపాలు సాగించనుంది. ఈ సంస్థ భారత్లో గెయింట్కు అధికారిక డీలర్, డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించనుంది.
గెయింట్ ప్రారంభించిన ఈ ఎక్స్పీరియెన్స్ సెంటర్ 3200 చ.అ విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడి ఉంది. ఇందులో బైక్ సిముల్యేటర్లు, బైక్ స్పా, బైక్ ఫిట్, బైక్ లైబ్రరీ, బైక్ కెఫెలతో పాటుగా గెయింట్ రేంజ్ సైకిళ్లంటినీ ప్రదర్శనకు ఉంచనున్నారు. అంతేకాదు.. ప్రపంచంలో కెల్లా అత్యంత వేగవంతమైన సైకిల్గా పేరు తెచ్చుకొన్న ప్రొపెల్ అడ్వాన్స్డ్ ఎస్ఎల్ 0 మోడల్ను కూడా గెయింట్ ఇండియాలో విడుదల చేసింది.
వరల్డ్స్ ఫాస్టెస్ట్ అడ్వాన్స్డ్ ఎస్ఎల్ 0 సైకిల్ను టీమ్ గెయింట్ షిమానో గతంలో జరిగిన టూర్ డి ఫ్రాన్స్ కార్యక్రమంలో ఉపయోగించింది. ఈ సైకిల్ను చాంపియన్ బైకర్ మార్సెల్ కిట్టెల్ నడిపి, మొత్తం ఎనిమిది రేసులకు గాను మూడు రేసులను గెలుచుకున్నాడు. ప్రపంచంలో కెల్లా అత్యంత క్లిష్టమైన రేసులో గెయింట్ షిమానో టీమ్ రెండు సార్లు నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది.
భారతదేశంలో ప్రీమియం సైకిళ్లకు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోందని, వార్షికంగా చూసుకుంటే మొత్తం సైకిల్ మార్కెట్లో ప్రీమియం సైకిల్ మార్కెట్ వాటా 1 శాతానికి ఎగువన ఉందని స్టార్కెన్ స్పోర్ట్స్ ఎమ్డి, సీఈఓ ప్రవీణ్ వి పాటిల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన యూనియన్ బ్యాంక్ సిఎమ్డి అనీల్ తివారీ మాట్లాడుతూ.. బెంగుళూరు, పూనే, ఢిల్లీ మొదలైన మెట్రోపాలిటన్ నగరాల్లో సైక్లింగ్ ట్రెండ్ పెరుగుతోందని అన్నారు.
ఈ
వీడియో
చూశారా..
కెమెరాన్కు
చావు
తప్పి
కన్ను
లొట్ట
పోయింది!
<center><iframe
width="100%"
height="450"
src="//www.youtube.com/embed/YyE1Qh1enZQ?rel=0"
frameborder="0"
allowfullscreen></iframe></center>