ఢిల్లీ ఆటో ఎక్స్పోలో ఆకట్టుకున్న టాటా పిక్సెల్..!!
ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న 11వ అంతర్జాతీయ ఆటో ఎక్స్పోలో దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న తమ బుజ్జి కారు నానో ఫ్లాట్ఫామ్ ఆధారంగా రూపొందించిన ఓ కాన్సెప్ట్ కారు టాటా పిక్సెల్ను ప్రదర్శనకు ఉంచింది.

న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరిగిన ఈ కార్యక్రమానికి రతన్ టాటాతో పాటుగా పలువురు ప్రముఖులు విచ్చేశారు. టాటా పిక్సెల్కు సంబంధించిన మరిన్ని చిత్రాలు మరియు సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








