Just In
- 4 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 5 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 7 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 10 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
భారత దేశపు హైబ్రిడ్ ఎస్యువిలకు ఊతమివ్వనున్న నిస్సాన్ ఎక్స్-ట్రయల్
ఇండియన్
ఆటోమొబైల్
మార్కెట్లోకి
హైబ్రిడ్
ఎస్యువిల
సెగ్మెంట్
అతి
త్వరలో
ప్రారంభం
కానుంది.
ఈ
సెగ్మెంట్లోకి
నిస్సాన్
సంస్థ
తమ
మొదటి
హైబ్రిడ్
ఎస్యువి
ఎక్స్-ట్రయల్మను
విడుదల
చేయనుంది.
జపాన్కు
చెందిన
నిస్సాన్
ఈ
ఎస్యువిని
డిసెంబర్
2016
లో
దేశీయంగా
విడుదల
చేయనుంది.
నిస్సాన్ మొదటి సారిగా ఈ ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్యువిని 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. మరియు కొన్ని నెలల క్రితం దీనిని రహదారి పరీక్షల కోసం రోడ్డు మీదకు కూడా తీసుకువచ్చారు.
నిస్సాన్ ఈ ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్యుని పూర్తిగా కంప్లిట్లి బిల్ట్ యునిట్గా అందుబాటులోకి తీసుకురానుంది. మరియు అత్యంత ఆకర్షణీయమైన ధరలతో సుమారుగా 30 నుండి 35 లక్షల మధ్య శ్రేణిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
జపాన్కు చెందిన నిస్సాన్ తమ ఎక్స్-ట్రయల్ యొక్క ఉత్పత్తి విడుదల కోసం ఎదురు చూస్తున్న వాటిలో ఇండియా నాలుగవ మార్కెట్గా ఉంది.
నిస్సాన్ సాంకేతికంగా ఇందులో 2.0-లీటర్ పెట్పోల్ ఇంజన్ మరియు దీనికి 32కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ను అనుసంధానం చేయనుంది.
ఇండియాకు రానున్న ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్లోని ఇంజన్కు ఎక్స్-ట్రానిక్ సివిటి గేర్బాక్స్ను అనుసంధానం చేయనున్నారు మరియు ఇంజన్ విడుదల చేసే మొత్తం పవర్ మరియు టార్క్ నాలుగు చక్రాలకు అందుతుంది.
ప్రస్తుతం విడుదలకు అన్ని కార్యక్రమాలను వడివడిగా పూర్తి చేసుకుంటున్న ఎక్స్-ట్రయల్ ఎస్యువి నిస్సాన్ నాలుగవ తరానికి చెందినది. ఇది వరకే దీనిని 2013 ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో కూడా ప్రదర్శించబడింది.
మునుపటి తరానికి చెందిన ఎస్యువితో పోల్చుకుంటే దీని క్యాబిన్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. 5-సీటింగ్ సామర్థ్యంలో డిజైన్ చేయబడిన దీనిని సిఎన్ఎఫ్-సి ఫ్లాట్ ఫామ్ మీద అభివృద్ది చేశారు.
నిస్సాన్ ఎక్స్-ట్రయల్లో గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇది ఇండియాకు కొత్త కాదు, మొదటి ఎక్స్-ట్రయల్ 2005 లో పరిచయం చేశారు మరియు 2014 వరకు అమ్మకాల్లో ఉంది. అదే తరహా ఫీచర్లతో హైబ్రిడ్ లక్షణాలతో మన ముందుకు ఈ ఏడాది డిసెంబర్లో రానుంది. మరిన్ని ఆటోమొబైల్ కథనాల కోసం డ్రైవ్స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి. మా కథనాలపై మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
- మారుతి సుజుకి ఇగ్నిస్ ఫస్ట్ లుక్ రివ్యూ
- ఉత్తమ రీసేల్ వ్యాల్యూ కలిగిన సెకండ్ హ్యాండ్ కార్లు