Just In
- 57 min ago మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- 3 hrs ago ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
- 20 hrs ago ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- 22 hrs ago నానో కంటే చిన్న కారు ఉందని మీకు తెలుసా.. టాటా మోటార్స్కు ఆ కారు చాలా ప్రత్యేకం
Don't Miss
- News కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోతే..: జగన్ నోటి వెంట జాతీయ రాజకీయాలు
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Sports SRH ఎఫెక్ట్తో IPLలో కొత్త రూల్: బౌలర్లకు గుడ్ & బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Movies The Goat Life Collections చరిత్ర సృష్టించిన ఆడు జీవితం.. 150 కోట్లతో గ్రేటెస్ట్ మూవీ జాబితాలో!
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
మార్కెట్లోకి హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల
హీరో
ఎలక్ట్రిక్
స్కూటర్ల
విభాగం
కలకత్తా
కేంద్రంగా
తమ
పూర్తి
స్థాయి
ఎలక్ట్రిక్
స్కూటర్లను
విపణిలోకి
విడుదల
చేసింది.
భారత
దేశపు
అతి
పెద్ద
ద్విచక్ర
వాహనాల
తయారీ
సంస్థ
హీరో
ఇండియన్
మార్కెట్లోకి
2020
నాటికి
సుమారుగా
3
లక్షల
ఎలక్ట్రిక్
స్కూటర్లను
డెలివరీ
చేయాలనే
ప్రణాళికలో
ఉంది.
వినియోగదారులు హీరో వారి ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే ముందు లెడ్ మరియు లిథియమ్ అనే రెండు రకాల బ్యాటరీలను కలిగిన స్కూటర్లను ఎంచుకునే అవకాశం కల్పించింది.
లిథియమ్ బ్యాటరీలను కలిగిన స్కూటర్లకు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే పెట్రోల్ ఫ్రీ రైడింగ్ కాకుండా, ఆ తరువాత కూడా ఇంటిలో 30 నిమిషాల పాటు ఛార్జింగ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది.
అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాలకు ముఖ్య కార్య నిర్వహణా అధికారి సోహిందర్ గిల్ మాట్లాడుతూ, తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల సగటు ప్రయాణ పరిధి 65 కిలోమీటర్లుగా ఉన్నట్లు తెలిపాడు. వీటికి సుమారుగా నాలుగు నుండి ఐదు గంటల పాటు చార్జింగ్ చేయాల్సి ఉంటుంది.
హీరో మోటోకార్ప్ శ్రేణిలో ఉన్న లిథియమ్ డీలక్స్ స్కూటర గంటకు 25 కిలోమీటర్ల గరిష్టం వేగంతో ప్రయాణిస్తాయి.
తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద వినియోగదారులకు 10,000 రుపాయల వరకు తగ్గింపును కల్పించడానికి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ పేటిఎమ్తో చేతులు కలిపింది.
పేటిఎమ్ వారి తగ్గింపు ఆఫర్లు హీరో ఆప్టిమా డీలక్స్ స్కూటర్ల మీద మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటికి సంభందించిన బుకింగ్స్ సెప్టెంబర్ 25, 2016 నుండి పేటిఎమ్ ద్వారా ప్రారంభం కానున్నాయి.
ఇక హీరో వారి ఎన్వైఎక్స్ లిథియమ్ స్కూటర్ పశ్చిమ బెంగాల్లో 45,790 రుపాయల ప్రారంభ ధరతో 2016 అక్టోబర్ నుండి అందుబాటులోకి రానుంది.
గతంలో హీరో ఎలక్ట్రిక్ నుండి ఆప్టిమా మరియు ఫోటాన్ అనే రెండు ఉద్గార రహితం విద్యుత్ స్కూటర్లను 2014 లో విడుదల చేసింది.
దేశీయంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగాన్ని పెంచడానికి హీరో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలతో మరియు ఇతర ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలతో సంప్రదింపులు జరిపి కొన్ని ప్రదేశాలలో చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పే వ్యూహంలో ఉంది.
తద్వారా వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపి వీటిని ఎంచుకోవడం వలన పొగ కాలుష్యం తగ్గే అవకాశాలు ఉన్నాయని కూడా వివరించింది.
- ఎట్టకేలకు ఇండియన్ రోడ్లను తాకిన మారుతి ఇగ్నిస్
- ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ట్రక్కు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో
- గిన్నిస్ రికార్డ్ కోసం అద్భుతం చేసిన అబ్దుల్ రెహమాన్...!!