Just In
- 1 hr ago ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- 1 hr ago దిశా పటానీ కార్ల ప్రపంచం చూసారా.. చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..
- 15 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 16 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
Don't Miss
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ?, తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
- Movies Karthika Deepam March 29th: దీపను బాధపెట్టిన ఓ వ్యక్తి... చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చిన కార్తీక్!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తమ అన్ని కార్లలో పెట్రోల్ వేరియంట్లను పరిచయం చేయనున్న బిఎమ్డబ్ల్యూ
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ దేశీయంగా తమ లైనప్లో ఉన్న అన్ని ఉత్పత్తులను కూడా పెట్రోల్ వేరియంట్లలో పరిచయం చయనుంది.
జర్మనీకి
చెందిన
లగ్జరీ
కార్ల
తయారీ
సంస్థ
దేశీయంగా
నాలుగవ
మిని
క్లబ్
మ్యాన్
ను
విడుదల
చేసింది.
మరియు
వచ్చే
ఏడాది
చివరి
నాటికి
మెర్సిడెస్
తమ
ఇండియా
లైనప్లో
ఉన్న
అన్ని
కార్లను
కూడా
పెట్రోల్
వేరియంట్లో
పరిచయం
చేయనున్నట్లు
స్పష్టం
చేసింది.
బిఎమ్డబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ ఫ్రాంక్ ఎమాన్యుయేల్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది చివరి నాటికి దేశీయంగా ఉన్న అన్ని కార్లను కూడా పెట్రోల్ వేరియంట్లలో విడుదల చేయనుందని తెలిపాడు.
ఇప్పటికే ఎక్స్3 మరియు ఎక్స్5 సిరీస్ లను పెట్రోల్ వేరియంట్లో విడుదల చేసింది. ప్రస్తుతం బిఎమ్డబ్ల్యూ ఇండియా లైనప్లో పరిమిత స్థాయిలో మాత్రమే పెట్రోల్ వేరియంట్లు ఉన్నాయి.
మిని క్లబ్ మ్యాన్ విడుదల వేదిక మీద బిఎమ్డబ్ల్యూ ఈ సమాచారానికి సంభందించిన ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే ఫ్రాంక్ ఎమాన్యుయేల్ మాట్లాడుతూ, బిఎమ్డబ్ల్యూ ఇండియా తమ ప్రొడక్షన్ ప్లాంటులో మరో లైన్ను ప్రారంభించనుందని తెలిపాడు.
బిఎమ్డబ్ల్యూ ఇంజన్లను ఫోర్స్ మోటార్స్ నుండి సేకరిస్తోంది. బిఎమ్డబ్ల్యూ ఇండియాకు చెన్నైలో ప్రొడక్షన్ ప్లాంటు కలదు. ఈ ప్లాంటులో ఎనిమిది మోడళ్లను ఉత్పత్తి చేస్తోంది. అయితే మిని కార్లను దేశీయంగా ఉత్పత్తి చేసే ఆలోచన లేనట్లు బిఎమ్డబ్ల్యూ తెలిపింది.
సుప్రీం కోర్టు ఢిల్లీ మరియు కేంద్ర రాజధానికి పరిధిలో 2000 కన్నా ఎక్కువ సీసీ సామర్థ్యం ఉన్న డీజల్ వాహనాల రిజిస్ట్రేషన్లపై విధించిన రద్దు కారణంగా బిఎమ్డబ్ల్యూ తో పాటు మెర్సిడెస్ బెంజ్, ఆడి, జాగ్వార్ ల్యాండ్రోవర్ వంటి సంస్థల డీజల్ ఉత్పత్తుల అమ్మరాలపై తీవ్ర ప్రభావం ఏర్పడింది.
అయితే ఈ ఏడాది పర్యావరణ సుంకాన్ని 1 శాతం చెల్లించడానికి కార్ల తయారీ సంస్థలు అంగీకరించిన నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ ఏడాది అగష్టులో పెద్ద డీజల్ వాహనాల అమ్మకాలపై నిషేధాన్ని ఎత్తివేసింది.
పెద్ద డీజల్ వాహనాల రద్దును తొలగించినప్పటికీ లగ్జరీ కార్ల విక్రయాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ప్రస్తుతం 20 శాతం తక్కువ అమ్మకాలు నమోదవుతున్నట్లు ఫ్రాంక్ ఎమాన్యుయేల్ పేర్కొన్నాడు.
- ఫోర్డ్ నుండి దేశీయ మార్కెట్లోకి కుగా కాంపాక్ట్ SUV
- సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న సుప్రీం కోర్టు
- ఇండియన్ అగ్ని-V కారణంగా ప్రపంచ దేశాల్లో నెలకొన్న సందిగ్దత